• Home » Visaka

Visaka

CPI : జూలై 1, 2, 3 తేదీల్లో   విశాఖలో సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశాలు

CPI : జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖలో సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశాలు

సీపీఐ రాష్ట్ర సమితి, కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.

Metrological Department : విశాఖలో ఈదురుగాలుల బీభత్సం

Metrological Department : విశాఖలో ఈదురుగాలుల బీభత్సం

విశాఖపట్నంలో శనివారం సాయంత్రం సుమారు గంటపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Swaroopanandendra: అద్భుతమైన ముహూర్తంలో చంద్రబాబు ప్రమాణం!

Swaroopanandendra: అద్భుతమైన ముహూర్తంలో చంద్రబాబు ప్రమాణం!

విశాఖ: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు తమ వద్దకు వచ్చినా.. తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని, దూరమైనా పరవాలేదని, సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కాదని విశాఖ శారద పీఠం స్వరూపానందేంద్రస్వామి అన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..

Andhra Pradesh: జాలాది సతీమణి కన్నుమూత

Andhra Pradesh: జాలాది సతీమణి కన్నుమూత

సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు సతీమణి ఆఘ్నేశమ్మ (82) అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు.

TDP Chief ChandraBabu : విశాఖలో ఏం జరుగుతోంది..?

TDP Chief ChandraBabu : విశాఖలో ఏం జరుగుతోంది..?

అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ పేరుతో విశాఖ కేంద్రంగా భూముల కుంభకోణంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్న వార్తా కథనాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు.

Andhra Pradesh: చావనైనా చస్తాం గానీ..   భూములివ్వం!

Andhra Pradesh: చావనైనా చస్తాం గానీ.. భూములివ్వం!

బినామీల పేరిట వందల ఎకరాల అసైన్డ్‌ భూములు సొంతం చేసుకున్నా రంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ భూ కుంభకోణంపై రోజుకో వ్యవహారం వెలుగుచూస్తూనే ఉంది. అయినప్పటికీ.. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

BJP: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ: లంకా దినకర్

BJP: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ: లంకా దినకర్

విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్ళలు గుప్పించారు. పవర్ ప్రాజెక్టులపేరుతో భూ సంతర్పణ చేశారని.. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోలార్ సంస్ధలకు భారీఎత్తున భూములు కట్టబెట్టారని ఆరోపించారు.

Ganta Srinivasa Rao: ఓటర్లు కూటమికే పట్టం కట్టారు..: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao: ఓటర్లు కూటమికే పట్టం కట్టారు..: గంటా శ్రీనివాసరావు

విశాఖ: ఈనెల13 న జరిగిన పోలింగ్ సరళి చూస్తే... ఓటర్లు కూటమికే పట్టం కట్టారని.. సంక్రాంతి పండగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఓట్లు వేసారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.

Elections 2024: వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు

Elections 2024: వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు

విశాఖ: వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kutami: తాను ఎప్పటికీ అలానే ఉంటాను: వెలగపూడి రామకృష్ణ బాబు

Kutami: తాను ఎప్పటికీ అలానే ఉంటాను: వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి