• Home » Visaka

Visaka

Vizag Steel Plant : ‘ఉక్కు’ కోసం త్యాగాలు చేయండి

Vizag Steel Plant : ‘ఉక్కు’ కోసం త్యాగాలు చేయండి

‘సంస్థను నిలబెట్టుకోవాలంటే మీరు త్యాగాలు చేయాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. తలోక చేయీ వేయకపోతే మనుగడ కష్టం. ఎవరి స్థాయిలో వారు...

Visakhapatnam : ఎండలు..వానలు..

Visakhapatnam : ఎండలు..వానలు..

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయి. అయితే, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా వైపు తేమగాలులు వీస్తున్నాయి.

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాల‌స్‌లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్‌ కోసమే! కట్టింది జనం ధనంతోనే..!

CPI : జూలై 1, 2, 3 తేదీల్లో   విశాఖలో సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశాలు

CPI : జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖలో సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశాలు

సీపీఐ రాష్ట్ర సమితి, కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.

Metrological Department : విశాఖలో ఈదురుగాలుల బీభత్సం

Metrological Department : విశాఖలో ఈదురుగాలుల బీభత్సం

విశాఖపట్నంలో శనివారం సాయంత్రం సుమారు గంటపాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Swaroopanandendra: అద్భుతమైన ముహూర్తంలో చంద్రబాబు ప్రమాణం!

Swaroopanandendra: అద్భుతమైన ముహూర్తంలో చంద్రబాబు ప్రమాణం!

విశాఖ: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు తమ వద్దకు వచ్చినా.. తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని, దూరమైనా పరవాలేదని, సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కాదని విశాఖ శారద పీఠం స్వరూపానందేంద్రస్వామి అన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..

Andhra Pradesh: జాలాది సతీమణి కన్నుమూత

Andhra Pradesh: జాలాది సతీమణి కన్నుమూత

సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు సతీమణి ఆఘ్నేశమ్మ (82) అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు.

TDP Chief ChandraBabu : విశాఖలో ఏం జరుగుతోంది..?

TDP Chief ChandraBabu : విశాఖలో ఏం జరుగుతోంది..?

అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ పేరుతో విశాఖ కేంద్రంగా భూముల కుంభకోణంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్న వార్తా కథనాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు.

Andhra Pradesh: చావనైనా చస్తాం గానీ..   భూములివ్వం!

Andhra Pradesh: చావనైనా చస్తాం గానీ.. భూములివ్వం!

బినామీల పేరిట వందల ఎకరాల అసైన్డ్‌ భూములు సొంతం చేసుకున్నా రంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ భూ కుంభకోణంపై రోజుకో వ్యవహారం వెలుగుచూస్తూనే ఉంది. అయినప్పటికీ.. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

BJP: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ: లంకా దినకర్

BJP: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ: లంకా దినకర్

విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్ళలు గుప్పించారు. పవర్ ప్రాజెక్టులపేరుతో భూ సంతర్పణ చేశారని.. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోలార్ సంస్ధలకు భారీఎత్తున భూములు కట్టబెట్టారని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి