Home » Virus
Bird Flu Alert : ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వైరస్ భయం వణికిస్తోంది. కొన్నివారాలుగా చాలా చోట్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మరణించాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాబట్టి, చికెన్ ప్రియులు కొన్ని రోజుల పాటు ఈ విషయంలోజాగ్రత్తలు పాటించాల్సిందే..
Bird Flu : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 62 వేల కోళ్లు మరణించడంతో రెడ్ అలర్డ్ ప్రకటించారు.
జీబీఎస్ అనే కొత్త వైరస్(New virus) బారిన పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాల అనంతరం, జీబీఎస్ అనే కొత్త రకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని, 2001లో తొలిసారి గుర్తించగా, చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నట్టు నిపుణులు వివరణ ఇచ్చారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
60 ఏళ్లు పైబడిన పెద్దలు, చిన్న పిల్లలు HMPV బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. కానీ, నవజాత శిశువులలో ఈ సంక్రమణ ఎందుకు కనిపిస్తుంది? దీని వెనుక కారణం ఏమిటి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
చైనాలో విస్తరిస్తున్న HMPV వైరస్ కేసులు తాజాగా ఇండియాలో కూడా నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో మూడు కేసులు నమోదు కాగా, వాటిలో రెండు కర్ణాటకలోని చిన్నారులకు రాగా, ఒకటి గుజరాత్లోని అహ్మదాబాద్లో వెలుగులోకి వచ్చింది.
HMPV In India: చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ ఇండియాకూ చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
HMPV virus: హెచ్ఎంపీవీ వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా బయటపడుతాయని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి అన్నారు. హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కన్పిస్తాయని తెలిపారు.
హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటానిమో వైరస్) అనే వైరస్ కరోనా మాదిరిగా చైనాలో విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) గురించి భారత్ కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఎలాంటిది, దీని వ్యాప్తి ఇండియాలో ఉంటుందా లేదా అనే విషయాలను ప్రకటించారు. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ కూడా పాటించాలన్నారు.