Home » Virat Kohli
Rohit Sharma: భారత్-పాకిస్థాన్ సంకుల సమరానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ చిరకాల ప్రత్యర్థి జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్ ఫోకస్ అంతా ఈ మ్యాచ్ మీదే నెలకొంది.
IND vs BAN: చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్ తమకు చాలా సెంటిమెంట్ అని అన్నాడు. అతడు ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ మొదలైపోయింది. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో మెగా టోర్నీ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రేపటి (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాదు విరాట్ మరిన్ని పరుగులు చేయడం ద్వారా ఐదు రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Ajinkya Rahane: భారత జట్టు సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అతడు చేసిన కామెంట్స్ రోహిత్-కోహ్లీని ఉద్దేశించనవేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Team India: భారత క్రికెట్ అభిమానులకు ఓ గుడ్న్యూస్. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జర్నీని వివరిస్తూ ఓ స్పెషల్ డాక్యుమెంటరీ వచ్చేసింది. దీన్ని ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Ravichandran Ashwin: దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏ విషయం మీదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటాడు. తాజాగా టీమిండియా సూపర్స్టార్ కల్చర్పై అతడు ఇలాగే రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ అశ్విన్ ఏమన్నాడంటే..
Team India: భారత క్రికెట్ బోర్డుకు కొందరు స్టార్లు భారీగా బొక్క పెట్టారనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బోర్డుకు ఖర్చు తడిసి మోపెడు అయ్యేలా చేశారట. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో బాబర్ ఆజామ్ (Babar Azam) అరుదైన రికార్డును చేరుకున్నాడు. బ్యాట్తో రాణిస్తూ తాజాగా ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నెలకొల్పారు. కెప్టెన్గా రోహిత్ శర్మ, బ్యాటర్లుగా కోహ్లీ, గిల్ పలు మైలు రాళ్లను చేరుకున్నారు.