Home » Virat Kohli
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి డిస్కషన్స్ మరింత ఊపందుకున్నాయి. లాంగ్ ఫార్మాట్కు విరాట్ గుడ్బై చెబుతాడనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పేశాడు. ఇకపై కేవలం వన్డేల్లో మాత్రమే బరిలోకి దిగుతానని హిట్మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు అతడి బాటలోనే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నడుస్తున్నాడని తెలుస్తోంది. అసలు భారత క్రికెట్లో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
ఇలాంటి క్లిష్ట సమయాల్లో మన దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపారు. మన హీరోల ధైర్యసాహసాలకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని, దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసిన త్యాగాలను మరువలేమని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా వెల్లడించారు.
Anushka Sharma: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చుట్టూ ఓ కాంట్రవర్సీ నడుస్తోంది. ఇందులో విరాట్తో పాటు అతడి సతీమణి అనుష్క శర్మ కూడా ఉండటం గమనార్హం. అసలేంటీ కాంట్రవర్సీ అనేది ఇప్పుడు చూద్దాం..
Virat Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల నుంచి వైదొలిగాడు. లాంగ్ ఫార్మాట్కు హిట్మ్యాన్ గుడ్బై చెప్పేశాడు. అయితే అతడి రిటైర్మెంట్ వల్ల ఓ క్రేజీ రికార్డ్ మిస్ అయ్యాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. మరి.. అతడికి ఆసాంతం అండగా నిలబడిన ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
Royal Challengers Bangalore: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. బ్యాట్తో దుమ్మురేపుతూనే కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్కు టీమ్ను నడిపించడంలోనూ సాయం అందిస్తున్నాడు. అలాంటోడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రతి సారీ తన జట్టు గెలిస్తే సంబరాలు చేసుకునే విరాట్ కోహ్లీ, ఈసారి మాత్రం సైలెంట్ అయ్యాడు. ఇది తెలిసిన అభిమానులు అసలేమైందని ఆరా తీస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో, చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రెండుసార్లు (2016, 2024) ఆరెంజ్ క్యాప్ను సాధించాడు. ఈ క్రమంలోనే 2025లో 505 పరుగులతో మరోసారి ఈ గౌరవాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Today IPL Match: ఒకప్పుడు టీమిండియాలో ప్లేస్ పర్మినెంట్ అయితే చాలు అనుకునే స్టేజ్లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు భారత్కు మూలస్తంభంగా మారాడు. ఐపీఎల్లోనూ లెజెండరీ ప్లేయర్గా కంటిన్యూ అవుతున్నాడు. అలాంటోడి గురించి మరో దిగ్గజం ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.