Home » Vinayaka Chavithi
వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు..
విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్ దేశాల్లోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా వీధివీధినా బొజ్జగణపయ్య కొలువై భక్త కోటికి కనువిందు చేశాడు. గణనాథుడిని కొలువుదీర్చేందుకు భక్తులు మండపాలను ఎంతో అందంగా అలంకరించారు. ఉదయమే కొలుదీర్చిన బొజ్జ గనపయ్యకు వివిధ పత్రాలు, పూలు సమర్పించి పూజలు చేశారు. ఉండ్రాళ్లు, చెరుకు గడలు వివిధ రకాల పిండి వంటలను స్వామి ...
పల్లెలు, పట్టణాలు తేడాలేకుండా వీధివీధినా బొజ్జగణపయ్య కొలువై భక్తకోటికి కనువిందు చేశాడు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అనంతపురం నగరంలోను, నియోజకవరగంలోను ప్రజలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాడవాడల్లో గణనాథు డు కొలువుు దీరాడు. అయా మండపాల వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు.
వినాయక చవి తి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి న వినాయక విగ్రహాల నిమజ్జన ర్యాలీ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాయచోటి ఇనఛార్జ్ డీఎస్పీ ఎన.సుధా కర్ తెలిపారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పార్వతి తనయుడు గణనాథుడికి ప్రజలు భక్తిశ్ర ద్ధలతో పూజలు చేస్తున్నారు.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి ‘‘అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. గణపతి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజలు అందుకున్నారు.
Andhrapradesh: వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఊరూవాడా గణనాథుని మండపాలు వెలిశాయి. చవితిని పురస్కరించుకుని వివిధ రకాల గణపయ్యలు భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా గణపతిని తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంటారు.
వినాయకుడి ఉత్సవాలతో పాటు, నిమజ్జన ఊరేగింపు కూడా బాలాపూర్ గణేష్(Balapur Ganesh)తోనే మొదలుకావడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి గణనాథుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం వినూత్నంగా తీర్చిదిద్దారు. తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు.