• Home » Vikarabad

Vikarabad

Nampally Court: లగచర్ల రైతులకు ఊరట

Nampally Court: లగచర్ల రైతులకు ఊరట

జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఘటనలో రిమాండ్‌లో ఉన్న నిందితులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Vikarabad: బూరుగుపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు

Vikarabad: బూరుగుపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో ప్రజలు దురదతో ఇబ్బంది పడుతున్నారని ‘ఇదెక్కడి దురదరా బాబు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు.

KTR: లగచర్ల బాధితుల పక్షాన పోరాడతాం

KTR: లగచర్ల బాధితుల పక్షాన పోరాడతాం

భూములివ్వబోమని చెప్పిన దళిత, బలహీనవర్గాల రైతులను రేవంత్‌ సర్కారు జైల్లో పెట్టిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

Vikarabad: ‘దురద’పై బూరుగుపల్లిలో ఇంటింటి సర్వే

Vikarabad: ‘దురద’పై బూరుగుపల్లిలో ఇంటింటి సర్వే

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజల దురద సమస్య పరిష్కారానికి యంత్రాంగం కదిలింది.

Vikarabad: ఇదెక్కడి దురదరా బాబు!

Vikarabad: ఇదెక్కడి దురదరా బాబు!

గాలిలో తేడా వచ్చిందో... నీటిలో మార్పు వచ్చిందో.. మరేదేమైనా జరిగిందో... తెలియదు కానీ... ఓ ఊరు ఊరంతా దురద సమస్యతో అల్లాడిపోతుంది.

Hiriya Nayak: అనారోగ్యం అంటే.. బెయిలొస్తుంది..!

Hiriya Nayak: అనారోగ్యం అంటే.. బెయిలొస్తుంది..!

సంగారెడ్డి జైలులో విచారణ ఖైదీగా ఉన్న లగచర్ల రైతు హీర్యా నాయక్‌ అస్వస్థతకు గురైతే.. సంకెళ్లు వేసి, ఆస్పత్రికి తరలించిన ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే దిశలో జైళ్ల శాఖ అంతర్గత విచారణ ముగిసింది.

Teacher Arrested: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు, సస్పెన్షన్‌

Teacher Arrested: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు, సస్పెన్షన్‌

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వికారాబాద్‌ జిల్లా ధారూరు ఎస్సై వేణుగోపాల్‌ గౌడ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నా యి.

Hiriya Naik: సంగారెడ్డి జైలు ఘటనలో కుట్ర కోణం

Hiriya Naik: సంగారెడ్డి జైలు ఘటనలో కుట్ర కోణం

సంగారెడ్డి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ‘లగచర్ల’ రైతు హీర్యా నాయక్‌ అస్వస్థతకు గురైతే సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించిన ఘటనపై జైళ్ల శాఖ విచారణ చేపట్టింది.

Tandur: నిమ్స్‌కు ‘ఫుడ్‌ పాయిజన్‌’ విద్యార్థిని!

Tandur: నిమ్స్‌కు ‘ఫుడ్‌ పాయిజన్‌’ విద్యార్థిని!

వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తిన్న ఆహారం వికటించి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.

High Court: పోషకాహారం అందుతోందా?

High Court: పోషకాహారం అందుతోందా?

ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నిబంధనల ప్రకారం సౌకర్యాలు అందిస్తున్నారా? లేదా? అనే అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి