• Home » Vikarabad

Vikarabad

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలోని మైల్వార్‌ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు 150 మంది విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది.

Vikarabad: సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా

Vikarabad: సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా

ఎలాంటి అనుమతులు లేకుండా, లైఫ్‌ జాకెట్లు వంటి కనీస భద్రతా చర్యలు పాటించకుండా ఓ రిసార్ట్‌ నిర్వాహకులు చేపట్టిన బోటు షికారు రెండు ప్రాణాలను బలి తీసుకుంది.

Special trains: ఉర్సు యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు

Special trains: ఉర్సు యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు

వాడి జంక్షన్‌ సమీపం హల్కట్టా షరీఫ్‌ వద్ద జరిగే ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం జూలై 9, 11 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఆవు మెదడు చూపుతూ పాఠ్యాంశాల బోధన?!

ఆవు మెదడు చూపుతూ పాఠ్యాంశాల బోధన?!

విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్షంగా ఆవు మెదడు తెచ్చి, ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలు బోధించారన్న ఆరోపణలతో సైన్స్‌ టీచర్‌ను విద్యాశాఖ సస్పెండ్‌ చేయగా, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

Ambedkar Statue: అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసం

Ambedkar Statue: అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనలు రాష్ట్రంలో ఆదివారం వెలుగు చూశాయి.

Phone Tapping Case: పట్లోళ్ల మహిపాల్‌రెడ్డికి సిట్‌ పిలుపు

Phone Tapping Case: పట్లోళ్ల మహిపాల్‌రెడ్డికి సిట్‌ పిలుపు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్‌రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) నుంచి పిలుపువచ్చింది.

Vikarabad: ఆదర్శంగా నిలుస్తోన్న ప్రభుత్వోపాధ్యాయుడు

Vikarabad: ఆదర్శంగా నిలుస్తోన్న ప్రభుత్వోపాధ్యాయుడు

వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట్‌ మండలం ఎంకతలలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్‌ ఆయన విద్యాబోధన చేస్తున్న పాఠశాలలోనే వారి ఇద్దరు పిల్లలను చేర్పించి తోటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

TG ECET: టీజీఈసెట్‌లో 93.87% ఉత్తీర్ణత

TG ECET: టీజీఈసెట్‌లో 93.87% ఉత్తీర్ణత

ఇంజనీరింగ్‌ డిగ్రీలో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

Bus Accident: పెళ్లింట విషాదం

Bus Accident: పెళ్లింట విషాదం

వికారాబాద్ పరిగి మండలంలో పెళ్లి బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మంది మృతి, 14 మంది తీవ్ర గాయాలు పొందారు.

Fake Cotton Seeds: 40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Fake Cotton Seeds: 40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలంలోని అంగడిరైచూర్‌లో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి