Home » Vikarabad
కొద్ది నెలలుగా రాష్ట్రంలో పోలీసు శాఖలో ఉద్యోగుల ఆత్మహత్య ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఎస్సైలు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
వికారాబాద్(Vikarabad) జిల్లా కొడంగల్(Kodangal) మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)కి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. బోంరాస్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల ఇష్యూ ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఫార్మా విలేజ్ను వ్యతిరేకిస్తూ లగచర్ల రైతులు ఏకంగా అధికారులపైనే దాడికి యత్నించడంతో తీవ్ర సంచలనం రేపింది.
ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములను మాత్రం ఇవ్వబోం, ఆస్తులను కాపాడుకుని తీరుతాం అని లగచర్ల కేసు నిందితులు స్పష్టం చేశారు. జీవితంలో జైలుకెళ్తామని ఊహించలేదంటూ కంటతడి పెట్టారు.
జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఘటనలో రిమాండ్లో ఉన్న నిందితులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ప్రజలు దురదతో ఇబ్బంది పడుతున్నారని ‘ఇదెక్కడి దురదరా బాబు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారులు స్పందించారు.
భూములివ్వబోమని చెప్పిన దళిత, బలహీనవర్గాల రైతులను రేవంత్ సర్కారు జైల్లో పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజల దురద సమస్య పరిష్కారానికి యంత్రాంగం కదిలింది.
గాలిలో తేడా వచ్చిందో... నీటిలో మార్పు వచ్చిందో.. మరేదేమైనా జరిగిందో... తెలియదు కానీ... ఓ ఊరు ఊరంతా దురద సమస్యతో అల్లాడిపోతుంది.
సంగారెడ్డి జైలులో విచారణ ఖైదీగా ఉన్న లగచర్ల రైతు హీర్యా నాయక్ అస్వస్థతకు గురైతే.. సంకెళ్లు వేసి, ఆస్పత్రికి తరలించిన ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే దిశలో జైళ్ల శాఖ అంతర్గత విచారణ ముగిసింది.