• Home » Vikarabad

Vikarabad

Vikarabad: తాను నీళ్లలోకి దూకి.. ఇద్దరిని చావులోకి నెట్టింది

Vikarabad: తాను నీళ్లలోకి దూకి.. ఇద్దరిని చావులోకి నెట్టింది

ఆత్మహత్య చేసుకునేందుకు బావిలో దూకిన ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెను రక్షించేందుకు నీళ్లలోకి దూకిన ఆమె భర్త, సోదరి మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వికారాబాద్‌ జిల్లాలో జరిగింది.

Vikarabad: దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Vikarabad: దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

Nampally Court: లగచర్ల  రైతులకు ఊరట

Nampally Court: లగచర్ల రైతులకు ఊరట

లగచర్ల ఘటనలో వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు మరో 70 మందికి కోర్టులో ఊరట లభించింది.

Sridhar Babu: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్య: దుద్దిళ్ల

Sridhar Babu: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్య: దుద్దిళ్ల

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Vikarabad Incident: పేరెంట్స్‌ మీటింగ్‌ రోజే అన్నంలో పురుగులు

Vikarabad Incident: పేరెంట్స్‌ మీటింగ్‌ రోజే అన్నంలో పురుగులు

పేరెంట్స్‌ మీటింగ్‌ సందర్భంగా తమ పిల్లల బాగోగులు తెలుసుకునేందుకు వసతి గృహానికి వచ్చిన తల్లిదండ్రులు భోజనంలో పురుగులు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jupally : డ్రగ్స్‌ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: జూపల్లి

Jupally : డ్రగ్స్‌ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: జూపల్లి

డ్రగ్స్‌ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, వీటిలో సంబంధం ఉన్న నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలోని మైల్వార్‌ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు 150 మంది విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది.

Vikarabad: సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా

Vikarabad: సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా

ఎలాంటి అనుమతులు లేకుండా, లైఫ్‌ జాకెట్లు వంటి కనీస భద్రతా చర్యలు పాటించకుండా ఓ రిసార్ట్‌ నిర్వాహకులు చేపట్టిన బోటు షికారు రెండు ప్రాణాలను బలి తీసుకుంది.

Special trains: ఉర్సు యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు

Special trains: ఉర్సు యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు

వాడి జంక్షన్‌ సమీపం హల్కట్టా షరీఫ్‌ వద్ద జరిగే ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం జూలై 9, 11 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఆవు మెదడు చూపుతూ పాఠ్యాంశాల బోధన?!

ఆవు మెదడు చూపుతూ పాఠ్యాంశాల బోధన?!

విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్షంగా ఆవు మెదడు తెచ్చి, ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలు బోధించారన్న ఆరోపణలతో సైన్స్‌ టీచర్‌ను విద్యాశాఖ సస్పెండ్‌ చేయగా, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి