• Home » Vikarabad

Vikarabad

75 ఏళ్లు నిండినా.. మోదీనే ప్రధాని

75 ఏళ్లు నిండినా.. మోదీనే ప్రధాని

‘‘మోదీకి 75 ఏళ్ల వయసు దాటాక ప్రధాని ఎవరని ప్రశ్నిస్తున్నారు. 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్‌ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ రిటైర్‌ అవుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా ఈ మేరకు స్పందించారు.

Amit Shah Vikarabad Live: ప్రధాని మోదీపై ఒక్క అవినీతి మరకా లేదు: అమిత్ షా

Amit Shah Vikarabad Live: ప్రధాని మోదీపై ఒక్క అవినీతి మరకా లేదు: అమిత్ షా

ప్రధాని మోదీ(PM Modi) అధికారం చేపట్టిన పదేళ్లలో ఆయనపై ఒక్క అవినీతి మరక, ఆరోపణలు లేవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

Moneylender: వడ్డీ వ్యాపారి బరితెగింపు.. యువకుడిపై దాడి.. ఎందుకంటే..?

Moneylender: వడ్డీ వ్యాపారి బరితెగింపు.. యువకుడిపై దాడి.. ఎందుకంటే..?

వికారాబాద్ జిల్లా తాండూరులో గల రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య తన అవసరాల కోసం మేతరి రవి వద్ద అప్పు తీసుకున్నాడు. మూడు నెలల క్రితం రూ.5 వేల అప్పు తీసుకోగా, వడ్డీ కూడా కట్టడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారి రవి యువకుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పు గురించి అడిగాడు. ఫోన్ చేస్తా.. అప్పు కడతానని చెప్పినప్పటికీ వ్యాపారి రవి వినిపించుకోలేదు. దాడి చేశాడు.

TS News: వికారాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘర్షణ

TS News: వికారాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘర్షణ

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో అర్థరాత్రి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శివాజీ విగ్రహం, అంబేడ్కర్ భవనం ఏర్పాటు విషయంలో గ్రామంలోని ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

Vikarabad: వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డిపై అవిశ్వాసం..

Vikarabad: వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డిపై అవిశ్వాసం..

వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి(Patnam Sunita Mahender Reddy)పై బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు.

Hyderabad: ఉమ్మడి రంగారెడ్డిలో బీఆర్‌ఎస్‏కు బిగ్ షాక్‌.. ‘చేతి’కి చిక్కిన మహేందర్‌రెడ్డి

Hyderabad: ఉమ్మడి రంగారెడ్డిలో బీఆర్‌ఎస్‏కు బిగ్ షాక్‌.. ‘చేతి’కి చిక్కిన మహేందర్‌రెడ్డి

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‏కు భారీ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి(Former minister Mahender Reddy)తోపాటు ఆయన భార్య వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.

Accident:  వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం..

Accident: వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం..

వికారాబాద్: రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. రెండు గంటల పాటు ఓ వ్యక్తి నరకయాతన పడ్డాడు. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు. అదుపు తప్పి ట్రైన్... ప్లాట్ ఫారం మధ్యలో పడిపోయాడు.

 Telangana: అనంతగిరి పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Telangana: అనంతగిరి పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నేతలు, అధికారులు

Revanth Reddy: నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్ రియాక్షన్ ఇదే...

Revanth Reddy: నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్ రియాక్షన్ ఇదే...

Telangana Elections: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.

Telangana Elections: వికారాబాద్‌లోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళం

Telangana Elections: వికారాబాద్‌లోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళం

Telangana Elections: జిల్లాలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలింగ్ సిబ్బందికి ముందుగా విధులకు సంబంధించి ఆర్డర్ కాపీలు ముందుగా ఇవ్వకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి