• Home » Vikarabad

Vikarabad

Vikarabad: బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం

Vikarabad: బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం

వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలోని ఓ గ్రామంలో ఘోరం జరిగింది. ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లున్నారు. ఐదుగురూ గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.

Kodangal: నాయకుల మృతి పార్టీకి తీరని లోటు

Kodangal: నాయకుల మృతి పార్టీకి తీరని లోటు

కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన పాత్ర పోషించిన నాయకుల అకాల మృతి బాధాకరమని, వారు లేకపోవడం పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్‌ అన్నారు.

Liquor: బ్రో.. బీరు తాగుతున్నావా.. ఇది చూడు ఓసారి..

Liquor: బ్రో.. బీరు తాగుతున్నావా.. ఇది చూడు ఓసారి..

ప్రస్తుత కాలంలో చాలా మంది బీరు తాగుతుంటారు. సంతోషమైనా.. బాధైనా.. వెంటనే వైన్ షాపులో తేలిపోతుంటారు. ముఖ్యంగా యువత.. నలుగురు స్నేహితులు కలిశారంటే చాలు.. ఇక బీర్ల జాతరే. చల్ల చల్లని బీర్లను కుమ్మేస్తుంటారు. మీరు కూడా బీర్లు తెగ తాగేస్తున్నారా? చల్లగా ఉందని..

Vikarabad: భూములు ఇవ్వం.. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం..

Vikarabad: భూములు ఇవ్వం.. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం..

దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటుతో దుద్యాల, లగచర్ల, పోలేపల్లి, రోటిబండ తాండా గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు.

Telangana: పేరు ఉంది.. ఊరే లేదు.. ఏళ్లుగా కనిపించని జనం..

Telangana: పేరు ఉంది.. ఊరే లేదు.. ఏళ్లుగా కనిపించని జనం..

జనం లేని ఊరేమిటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడ ఊరు ఉండదు.. కానీ ఊరు ఉన్నట్లు సజీవ సాక్ష్యాలు కనిపిస్తాయి. రెవెన్యూ భూములు కూడా ఆ పల్లె పేరిటే కొనసాగుతున్నప్పటికీ జనం మాత్రం కనిపించరు. తాండూరు మండలం గోనూరు పంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న మాచనూరుపై ప్రత్యేక కథనం.

CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం..

CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం..

‘‘బందిపోటు దొంగల్లా తెలంగాణను పదేళ్లు దోచుకున్న వాళ్లు మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సుందరీకరణ అంటూ కాస్మెటిక్‌ కలర్‌ అద్దాలని చూస్తున్నారు.

Navy Radar Station: నౌకా దళానికి రామబాణం..

Navy Radar Station: నౌకా దళానికి రామబాణం..

దేశ రక్షణ దళాలకు అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చడం ఎంత కీలకమో.. అధునాతన కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా అంతే కీలకమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

CM Revanth Reddy: దామగుండం నేవీ రేడార్‌ కేంద్రం పనులను దగ్గరుండి చేయిస్తాం

CM Revanth Reddy: దామగుండం నేవీ రేడార్‌ కేంద్రం పనులను దగ్గరుండి చేయిస్తాం

దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు ఉండాలని, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా సాగాలని పిలుపునిచ్చారు.

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

రాజకీయాలకతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాడార్ స్టేషన్ గా పూడూరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రం నిలుస్తుందని సీఎం అన్నారు.

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార్ కేంద్రానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి