• Home » Vikarabad

Vikarabad

Navy Radar Station: నౌకా దళానికి రామబాణం..

Navy Radar Station: నౌకా దళానికి రామబాణం..

దేశ రక్షణ దళాలకు అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చడం ఎంత కీలకమో.. అధునాతన కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా అంతే కీలకమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

CM Revanth Reddy: దామగుండం నేవీ రేడార్‌ కేంద్రం పనులను దగ్గరుండి చేయిస్తాం

CM Revanth Reddy: దామగుండం నేవీ రేడార్‌ కేంద్రం పనులను దగ్గరుండి చేయిస్తాం

దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు ఉండాలని, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా సాగాలని పిలుపునిచ్చారు.

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

రాజకీయాలకతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాడార్ స్టేషన్ గా పూడూరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రం నిలుస్తుందని సీఎం అన్నారు.

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార్ కేంద్రానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.

Arrests: వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

Arrests: వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

ఎట్టకేలకు నేవీ రాడార్‌ స్టేషన్‌కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది. మంగళవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Vikarabad: నేవీ రాడార్‌ స్టేషన్‌కు నేడు శంకుస్థాపన

Vikarabad: నేవీ రాడార్‌ స్టేషన్‌కు నేడు శంకుస్థాపన

ఎట్టకేలకు నేవీ రాడార్‌ స్టేషన్‌కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది.

Vikarabad: 15న నేవీ రాడార్‌స్టేషన్‌ శంకుస్థాపన..

Vikarabad: 15న నేవీ రాడార్‌స్టేషన్‌ శంకుస్థాపన..

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం(ఇండియన్‌ నేవీ) నిర్మించ తలపెట్టిన వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది.

Crime News: అర్ధరాత్రి గుప్తనిధుల వేట.. చివరికి ఏం జరిగిందంటే..

Crime News: అర్ధరాత్రి గుప్తనిధుల వేట.. చివరికి ఏం జరిగిందంటే..

సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు తమ పాత ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లు కల వచ్చింది. అయితే అది నిజమేనని నమ్మిన ఆమె ఆ విషయాన్ని తన మేనల్లుడు జంగయ్యకు తెలిపింది.

Police Action: వీఆర్‌కు ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలు

Police Action: వీఆర్‌కు ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలు

విధి నిర్వహణలో అక్రమాలు, అలసత్వం వహించిన పోలీసులపై వేటు పడింది. భారీ సంఖ్యలో అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

MLC: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ కేటాయింపు..

MLC: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ కేటాయింపు..

శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్ కేటాయించింది. ఈనెల 4న విప్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పైలెట్‌, ఎస్కార్ట్‌ వాహనాలను కేటాయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి