• Home » Vikarabad

Vikarabad

Vikarabad: ఉద్యోగులపై దాడి.. హేయమైన చర్య

Vikarabad: ఉద్యోగులపై దాడి.. హేయమైన చర్య

వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో పాటు రెవెన్యూ అధికారులపై దాడిని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు.

Vikarabad: లగచర్ల రణరంగం

Vikarabad: లగచర్ల రణరంగం

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారింది.

ఏకంగా కలెక్టర్‌పైనే చేయి చేసుకున్న మహిళా రైతు.. ఎక్కడంటే

ఏకంగా కలెక్టర్‌పైనే చేయి చేసుకున్న మహిళా రైతు.. ఎక్కడంటే

Telangana: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగ్గిచర్ల, పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేసేందుకు మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చేశారు. అయితే లగ్గిచర్ల గ్రామంలో ముందుగా ప్రజాభిప్రాయసేకణ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Vikarabad: బ్రాంచ్‌ మేనేజరే ప్రధాన నిందితుడు

Vikarabad: బ్రాంచ్‌ మేనేజరే ప్రధాన నిందితుడు

వికారాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన మణప్పురం గోల్డ్‌లోన్‌ బ్యాంకు కేసును పోలీసులు ఛేదించారు. బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడ్డ బ్యాంకు మేనేజరే ప్రధాన నిందితుడని తేల్చారు.

Vikarabad: బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం

Vikarabad: బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం

వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలోని ఓ గ్రామంలో ఘోరం జరిగింది. ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లున్నారు. ఐదుగురూ గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.

Kodangal: నాయకుల మృతి పార్టీకి తీరని లోటు

Kodangal: నాయకుల మృతి పార్టీకి తీరని లోటు

కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన పాత్ర పోషించిన నాయకుల అకాల మృతి బాధాకరమని, వారు లేకపోవడం పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్‌ అన్నారు.

Liquor: బ్రో.. బీరు తాగుతున్నావా.. ఇది చూడు ఓసారి..

Liquor: బ్రో.. బీరు తాగుతున్నావా.. ఇది చూడు ఓసారి..

ప్రస్తుత కాలంలో చాలా మంది బీరు తాగుతుంటారు. సంతోషమైనా.. బాధైనా.. వెంటనే వైన్ షాపులో తేలిపోతుంటారు. ముఖ్యంగా యువత.. నలుగురు స్నేహితులు కలిశారంటే చాలు.. ఇక బీర్ల జాతరే. చల్ల చల్లని బీర్లను కుమ్మేస్తుంటారు. మీరు కూడా బీర్లు తెగ తాగేస్తున్నారా? చల్లగా ఉందని..

Vikarabad: భూములు ఇవ్వం.. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం..

Vikarabad: భూములు ఇవ్వం.. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం..

దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటుతో దుద్యాల, లగచర్ల, పోలేపల్లి, రోటిబండ తాండా గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు.

Telangana: పేరు ఉంది.. ఊరే లేదు.. ఏళ్లుగా కనిపించని జనం..

Telangana: పేరు ఉంది.. ఊరే లేదు.. ఏళ్లుగా కనిపించని జనం..

జనం లేని ఊరేమిటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడ ఊరు ఉండదు.. కానీ ఊరు ఉన్నట్లు సజీవ సాక్ష్యాలు కనిపిస్తాయి. రెవెన్యూ భూములు కూడా ఆ పల్లె పేరిటే కొనసాగుతున్నప్పటికీ జనం మాత్రం కనిపించరు. తాండూరు మండలం గోనూరు పంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న మాచనూరుపై ప్రత్యేక కథనం.

CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం..

CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం..

‘‘బందిపోటు దొంగల్లా తెలంగాణను పదేళ్లు దోచుకున్న వాళ్లు మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సుందరీకరణ అంటూ కాస్మెటిక్‌ కలర్‌ అద్దాలని చూస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి