Home » Vijayawada
మే నెల చివరి నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పూర్తిచేయించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) భావిస్తోంది. జూన్ మొదటి వారంలో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులను తీసుకురావాలని యోచిస్తోంది.
CID Custody: ముంబై నటి జెత్వానీ అక్రమ అరెస్ట్, నిర్బంధం కేసుకు సంబంధించి పీఎస్ఆర్ ఆంజేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గ్రామ ఉద్యాన సహాయకులు, వ్యవసాయ శాఖ కబంధ హస్తాల నుంచి ఉద్యాన శాఖను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించాలన్నారు
అంబేద్కర్ను అవమానపరిచింది.. అలాగే ఆయన ఆశయాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడుతున్నారని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించేందుకు వేరొక వ్యక్తిని బరిలోకి దించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి ధ్వజమెత్తారు.
Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.
ఏపీ ముఖ్యంత్రి అధ్యక్షతన రెండో రోజు ఏఐ వర్క్షాపు ఏపీ సచివాలయంలో ప్రారంభమైంది. టెక్నాలజీ వినియోగంతో రియల్ టైమ్ పాలనను ప్రజలకు అందించాలని, స్మార్ట్ పాలనకు ‘4.ఓ’లో అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్నా.. పల్లెల్లో ఉండాలనే కోరిక ఉండేదని డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని.. అలాగే అమలు చేస్తున్నానని చెప్పారు.
PSR Prisoner Number: నటి జెత్వానీ కేసులో పీఎస్ఆర్ అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. విజయవాడ జిల్లా జైలులో పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఖైదీ నెంబర్ 7814ను కేటాయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సంబంధిత సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం.. పబ్లిక్ సర్వీస్ డెలివరినీ వేగవంతం చేసేందుకు అవసరమైన అవగాహనను స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిఫల్ సెక్రటరీలు, సెక్రటరీలు, శాఖాధిపతులకు కల్పించే లక్ష్యంతో వర్కుషాపు నిర్వహిస్తున్నారు.
విజయవాడలో ఓ వృద్ధురాలిని హత్య చేసిన కేసులో మెదక్ జిల్లా గంగాపూర్కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పోచమ్మను తన కొడుకును చూపిస్తామని తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు