Home » Vijayawada
MLA Gadde Rammohan: ఏపీలో ఆదివారం రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ఓ పండుగులా ప్రారంభమైందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా ఆయన పటమట జెడీ నగర్లో ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఓ దివ్యాంగురాలి ఇంటికి వెళ్లి ఆయన స్వయంగా బియ్యం, పంచదార అందచేశారు.
YS Sharmila: ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోందని.. ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టం అయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదన్నారు. వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదని..
అబ్బే.. వాళ్ళేమీ మారలేదు.. వాళ్ళేమీ మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి, నేటికీ.. ఎప్పటికీ అదొక సైకో పార్టీ... వాళ్ళకి సైకో నాయకుడు!
PSR Anjaneyulu: ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు వెంటనే ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Yogandhra 2025: కామన్ యోగాసనాలతో అనేక రుగ్మతలును దూరం పెట్టవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు చెప్పుకొచ్చారు. నేడు బిజీ లైఫ్లో అందరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని.. బీపీ, షుగర్లు, ఇతర జబ్బులు పెరుగుతున్నాయన్నారు. యోగాసనాల ద్వారా వీటిని శరీరంలోకి రాకుండా చేయవచ్చని తెలిపారు.
SIT Custody: ఏపీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులను సిట్ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది.
Nadendla Manohar: ఏపీకి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. ‘వాటికి మీ అవసరం ఉంది, ఈ ఏడాది చివరకు భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్ల ఏకనామిగా మారుతుంది’ అని తెలిపారు.
Mahesh Babu Fan: సినిమాలో హీరో చేసే కొన్ని కొన్ని సీన్లను నిజజీవితంలో కూడా కొంతమంది అనుకరిస్తూ ఉంటారు. వారి స్టైల్స్ , డ్రెసింగ్, డైలాగ్స్ ఇలా తమకు నచ్చిన విధంగా ఫాలో అవుతుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అభిమాని మాత్రం మహేష్ ఎంట్రీ సీన్ను అనుకరించి తోటి అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.
Vamsi Relief: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది నూజివీడు కోర్టు. వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో రెండో సారి పిటిషన్ దాఖలు చేశారు.
Yogandhra 2025: రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. నిపుణులు రూపొందించిన 45 నిమిషాల సరళమైన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయన్నారు.