• Home » Vijayawada

Vijayawada

Collector Lakshmi Sha: రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు

Collector Lakshmi Sha: రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు

రైతు బజార్లలో ప్లాస్టిక్ వాడకూడదని.. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ లక్ష్మీ శా కోరారు. పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

CPM On Maredumilli Encounter: న్యాయ విచారణ జరపాల్సిందే... సీపీఎం డిమాండ్

CPM On Maredumilli Encounter: న్యాయ విచారణ జరపాల్సిందే... సీపీఎం డిమాండ్

మారేడుమిల్లిలో వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్లపై సీపీఎం నేత శ్రీనివాసరావు స్పందించారు. బూటకపు ఎన్‌కౌంటర్లు అంటూ వార్తలు వస్తున్నాయన్నారు.

Mahesh Chandra Ladda: చరిత్రలో ఇదే ప్రథమం.. మావోల అరెస్ట్‌పై ఏడీజీ

Mahesh Chandra Ladda: చరిత్రలో ఇదే ప్రథమం.. మావోల అరెస్ట్‌పై ఏడీజీ

మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలియజేశారు. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, మరో ఐదుగురు చనిపోయినట్లు చెప్పారు.

Vijayawada Maoists:  మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ కీలక వ్యాఖ్యలు

Vijayawada Maoists: మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ కీలక వ్యాఖ్యలు

డీజీపీ పర్యవేక్షణలోనే సెర్చ్ ఆపరేషన్ నడించదని.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ వెల్లడించనున్నట్లు కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు.

Vijayawada Maoists: విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్

Vijayawada Maoists: విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్

విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మావోయిస్ట్ హిడ్మా మృతితో విజయవాడలో హై అలర్ట్.!

మావోయిస్ట్ హిడ్మా మృతితో విజయవాడలో హై అలర్ట్.!

విజయవాడలో మావోల కలకలం రేగడంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు కొత్త ఆటోనగర్ ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు.

ఒక్క డైరీ తో 27 మంది మావోయిస్టులు అరెస్ట్..!

ఒక్క డైరీ తో 27 మంది మావోయిస్టులు అరెస్ట్..!

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు.

YS Sharmila Congress Protest: దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా బయటకు వస్తాయ్: షర్మిల

YS Sharmila Congress Protest: దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా బయటకు వస్తాయ్: షర్మిల

హర్యానాలో ‌కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయని గుర్తుచేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధి బయట పెట్టారన్నారు.

Buddha Venkanna Slams Jagan: అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్.. బుద్దా వెంకన్న ఫైర్

Buddha Venkanna Slams Jagan: అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్.. బుద్దా వెంకన్న ఫైర్

జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని బుద్దా వెంకన్న అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

Minister Savita: ఆదరణ-3 పథకం అమలుపై మంత్రి సవిత కీలక ప్రకటన

Minister Savita: ఆదరణ-3 పథకం అమలుపై మంత్రి సవిత కీలక ప్రకటన

ఆదరణ-3 పథకం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. విజయవాడలో ఇవాళ(సోమవారం నాడు) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు మంత్రి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి