• Home » Vijayawada

Vijayawada

AP Deputy CM Pawan Kalyan: నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి..

AP Deputy CM Pawan Kalyan: నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి..

International Nurses Day: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నర్సులను సన్మానించారు. నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు.

Buddha Venkanna: బ్యాంకులను మోసం చేసిన కేశినేని నాని

Buddha Venkanna: బ్యాంకులను మోసం చేసిన కేశినేని నాని

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని బ్యాంకులను మోసం చేసినట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో ఆధారాలతో ఈ విషయాన్ని వెల్లడించారు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Buddha Venkanna: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహరంలో వైఎస్ జగన్‌ను తప్పించే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ కుంభకోణంతో వైఎస్ జగన్‌కు సంబంధం లేదంటే పదేళ్ల పిల్లోడు సైతం నమ్మడని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు.

Special Trains: 12 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు

Special Trains: 12 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు

ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్‌, వరంగల్‌, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

Vamsi Remand: వంశీ రిమాండ్‌పై కోర్టు ఏం తేల్చిందంటే

Vamsi Remand: వంశీ రిమాండ్‌పై కోర్టు ఏం తేల్చిందంటే

Vamsi Remand: వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగియడంతో వంశీని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

Liquor Scam Case..  నిందితులకు రిమాండ్ పొడిగింపు..

Liquor Scam Case.. నిందితులకు రిమాండ్ పొడిగింపు..

లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. మరోవైపు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

APPSC:గ్రూప్ -1 పరీక్షల మూల్యాంకనం కేసులో కీలక పురోగతి

APPSC:గ్రూప్ -1 పరీక్షల మూల్యాంకనం కేసులో కీలక పురోగతి

వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) నియామకాల్లో జరిగిన అక్రమాలను విజయవాడ పోలీసులు వెలికితీస్తున్నానే. విచారణలో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మధుసూదన్‌ను పోలీసులు A-2గా చేర్చారు.

Indigo Airlines: విశాఖ-బెజవాడ విమాన సర్వీస్‌ పునరుద్ధరణ

Indigo Airlines: విశాఖ-బెజవాడ విమాన సర్వీస్‌ పునరుద్ధరణ

జూన్ 1 నుంచి ఇండిగో సంస్థ విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీస్‌ను పునఃప్రారంభిస్తోంది. ఉదయం 7.15కి విజయవాడ నుంచి బయలుదేరి 8.25కి విశాఖ చేరుకుని, తిరిగి 8.45కి బయలుదేరి 9.50కి విజయవాడకు చేరుకుంటుంది.

Heavy Rainfall: అకాల వర్షం తీరని నష్టం

Heavy Rainfall: అకాల వర్షం తీరని నష్టం

మండువేసవిలో కురిసిన అకాల వర్షం రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం కలిగించింది. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో సహా కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించి, 8 మంది మరణించారు, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి