• Home » Vijayawada News

Vijayawada News

ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్‌గా కేకే చౌదరి

ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్‌గా కేకే చౌదరి

ఖాదీ బోర్డు ద్వారా గ్రామాల్లోని యువతలో చైతన్యం తీసుకువచ్చి ప్రతి ఇంటి నుంచి ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్‌ కస్తూరి కోటేశ్వరరావు చౌదరి (కేకే చౌదరి) తెలిపారు.

రాయి తగిలితే ప్రాణం పోతుందా?

రాయి తగిలితే ప్రాణం పోతుందా?

‘రాయి తగిలినంత మాత్రాన ప్రాణం పోతుందా? హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్‌ ఎలా చేర్చుతారు..? ఇంతకుముందు నమోదు చేసిన ఐపీసీ 120(బీ) సరైనది కదా?’ అని నందిగామ సీనియర్‌ సివిల్‌ జడ్జి మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి పోలీసులను ప్రశ్నించారు.

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని వామపక్షాల ధర్నా

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని వామపక్షాల ధర్నా

పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించేంత వరకు తమ పోరాటం చేస్తామని వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

22 నుంచి హాయ్‌ లైఫ్‌ ఆభరణాల ప్రదర్శన

22 నుంచి హాయ్‌ లైఫ్‌ ఆభరణాల ప్రదర్శన

హాయ్‌లైఫ్‌ ఆభరణాల ప్రదర్శనను ఈనెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలోని నోవాటెల్‌ విజయవాడ వరుణ్‌ హోటల్‌లో నిర్వహించనున్నట్టు హాయ్‌ లైఫ్‌ జ్యూవెల్స్‌ సంస్థ ప్రతినిధి అశోక్‌ గచండే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్

AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్

ప్రతి పక్ష హోదా సైతం దక్కని వైసీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా విజయవాడలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు.. జనసేన పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

రెండు నెలల్లో మునిసిపల్‌ శాఖలన్నీ సీఆర్‌డీఏ కాంప్లెక్స్‌లోకి

రెండు నెలల్లో మునిసిపల్‌ శాఖలన్నీ సీఆర్‌డీఏ కాంప్లెక్స్‌లోకి

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యాని కంటే నెల ముందుగా అంటే రెండు నెలల్లోనే పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.

Dasara 2024: దుర్గమ్మకి పట్టు వస్త్రాలు సమర్పించిన విజయవాడ సీపీ దంపతులు

Dasara 2024: దుర్గమ్మకి పట్టు వస్త్రాలు సమర్పించిన విజయవాడ సీపీ దంపతులు

ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.

Vijayawada Floods: మరో సారి స్పందించిన బుద్దా వెంకన్న

Vijayawada Floods: మరో సారి స్పందించిన బుద్దా వెంకన్న

విజయవాడ నగరానికి భారీగా వరద నీరు పోటెత్తడం వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఉన్నాయి. వారిని ఆదుకొనేందుకు మరోసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముందుకు వచ్చారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ శ్రేణులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారీ బుద్దా వెంకన్న.

CM Relief Fund : పరిమళిస్తున్న దాతృత్వం

CM Relief Fund : పరిమళిస్తున్న దాతృత్వం

వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీనటులు, రాజకీయ నాయకులు గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలసి విరాళాల చెక్కులు అందజేశారు.

Prakasam Barrage : కష్టంగా అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌

Prakasam Barrage : కష్టంగా అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌

ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజురోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి