Home » Vijayawada News
కాంట్రాక్టర్ల ఆందోళనతో ప్రభుత్వం మంగళవారం చిల్లర విధిల్చింది. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే అక్కడక్కడ కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లు జమ చేసింది.