• Home » Vijayawada News

Vijayawada News

Amaravati : బుడమేరులో రంగంలోకి సైన్యం

Amaravati : బుడమేరులో రంగంలోకి సైన్యం

వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపధికన కొనసాగుతున్నాయి.

Purandheswari : విజయవాడ ముంపు పాపం వైసీపీదే

Purandheswari : విజయవాడ ముంపు పాపం వైసీపీదే

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రికార్డు సమయంలో సహాయ చర్యలు చేపడుతున్నాయి. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నాం’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురా లు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Amaravati: నటి జత్వానీ కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు..

Amaravati: నటి జత్వానీ కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు..

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. కొందరు నాయకులపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జత్వానీ. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక కామెంట్స్ చేశారు.

Viral Video: శిశువును కాపాడేందుకు ఇద్దరి సాహసం.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: శిశువును కాపాడేందుకు ఇద్దరి సాహసం.. వైరల్ అవుతున్న వీడియో

తెలుగు రాష్ట్రాలను వరణుడు ఎంతలా వణికిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, ఏపీలో విజయవాడ జిల్లా వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది.

AP Floods: అందుకే అక్కడికి వెళ్లలేదు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్..

AP Floods: అందుకే అక్కడికి వెళ్లలేదు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్..

వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. కొందరు కావాలని చేస్తున్న ప్రచారం తప్ప.. ఇందులో అర్థం లేదన్నారు. తాను భౌతికంగా వరద ప్రాంతాల్లో పర్యటించకపోయినా..

Heavy Rains: విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్

Heavy Rains: విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలో 30 ఏళ్లగా ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. ఒకే రోజు 29 సెం. మీ వర్షపాతం నమోదయింది.

Vijayawada : ఎంపీడీవో అదృశ్యంపై  పూర్తిస్థాయి దర్యాప్తు!

Vijayawada : ఎంపీడీవో అదృశ్యంపై పూర్తిస్థాయి దర్యాప్తు!

నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకట రమణారావు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. ఒక పక్క పోలీసు, మరోపక్క ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.

Vijayawada: కృష్ణమ్మ ఒడిలోకి గోదారమ్మ

Vijayawada: కృష్ణమ్మ ఒడిలోకి గోదారమ్మ

పట్టిసీమ నుంచి పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ కృష్ణమ్మ ఒడికి చేరింది. ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వద్ద పవిత్ర సంగమంలో ఆదివారం సాయంత్రం కృష్ణానదిలో కలిసింది.

Vijayawada : సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌

Vijayawada : సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌

అలా్ట్రటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలి ఒక కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు.....

తాజా వార్తలు

మరిన్ని చదవండి