• Home » Vijayawada Floods

Vijayawada Floods

Municipal Employees : మమ్మల్ని పంపేయండి!

Municipal Employees : మమ్మల్ని పంపేయండి!

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి నగరానికి వచ్చిన మున్సిపల్‌ ఉద్యోగులు, అధికారులు రిలీవ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

Prakasam Barrage : కష్టంగా అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌

Prakasam Barrage : కష్టంగా అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌

ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజురోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది.

CM Chandrababu : ఇది పెను విపత్తు

CM Chandrababu : ఇది పెను విపత్తు

రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను సాధారణ విపత్తుగా పరిగణించరాదని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

YS Jagan: రాష్ట్ర ప్రజలంతా ఓవైపు.. ఆయన మాత్రం మరోవైపు..

YS Jagan: రాష్ట్ర ప్రజలంతా ఓవైపు.. ఆయన మాత్రం మరోవైపు..

రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏమి లేకపోయినా.. ఏదో జరిగిందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు సబ్‌జైలులో మాజీ ఎంపీ..

Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..

Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..

నాయకుడి యొక్క గొప్పతనం, పనితనం విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తాయి. అంతా బాగున్నప్పుడు ఎవరైనా చేయగలరు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి.. వారి కష్టాల్లో భాగస్వామ్యం..

AP Donations: సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రూ.3 కోట్ల విరాళం

AP Donations: సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రూ.3 కోట్ల విరాళం

Andhrapradesh: భారీ వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. పెద్దమనుతో తమకు తోచిన సహాయాన్ని వరద బాధితులకు అందజేస్తున్నారు. ఇప్పటికే సినీ రంగానికి చెందిన వారు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు కోట్లు, లక్షల్లో వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు.

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.

AP Politics: విపక్షంలోనూ ప్రజల మెప్పు పొందని జగన్..

AP Politics: విపక్షంలోనూ ప్రజల మెప్పు పొందని జగన్..

జగన్ ఐదేళ్ల పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను రాజకీయ పండితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతిని మార్చుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది సూచించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

Pawan Kalyan: ఆరోగ్యం సరిగా లేకపోయినా వచ్చా!

Pawan Kalyan: ఆరోగ్యం సరిగా లేకపోయినా వచ్చా!

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలేరు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సోమవారం నాడు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించిన పవన్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు...

CM Chandrababu: చిన్నారుల పెద్ద మనసు.. చలించిపోయిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: చిన్నారుల పెద్ద మనసు.. చలించిపోయిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ, రాజకీయ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి