Home » Vijayasai Reddy
వైసీపీ నాయకులు దోపిడీ చేస్తూ నీతులు చెబుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ విమర్శించారు.
బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తన బెయిల్ రద్దు చెయ్యాలని చెప్పడంలో అర్థం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పురంధేశ్వరి ఆలోచనా విధానంలో పొరపాటు ఉందన్నారు. రిఫామ్స్ తీసుకువచ్చి త్వరితగతిన కేసులు పరిష్కరించాలన్నది బీజేపీ చేతుల్లోనే ఉందన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు.
‘నేను లిక్కర్ తాగను, నాన్వెజ్ తినను.. పురందేశ్వరి గారు మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు. ఏమేం బ్రాండ్లు ఉంటాయో కూడా
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ సీనియర్లు విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy).. వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ అంతర్యుద్ధంతో..
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సెటైర్లు వేశారు.
ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితిపై వైసీపీ (YCP) రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) సమీక్షించారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలులో మార్కాపురం వైసీపీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
వైసీపీ నేతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబుకు 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.