• Home » Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah naidu: బూతులు మాట్లడే నేతలకు అక్కడే బుద్ధి చెప్పండి..!

Venkaiah naidu: బూతులు మాట్లడే నేతలకు అక్కడే బుద్ధి చెప్పండి..!

Andhrapradesh: బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్‌లో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎస్ఎఫ్‌ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

AP Politics: వెంకయ్య ఇచ్చిన స్ఫూర్తితో రాజకీయాల్లో కొనసాగుతున్నా: సుజనా చౌదరి

AP Politics: వెంకయ్య ఇచ్చిన స్ఫూర్తితో రాజకీయాల్లో కొనసాగుతున్నా: సుజనా చౌదరి

మాజీ ఉప రాష్ట్రపతి, సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారని కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి కొనియాడారు. భావి తరాలకు ఉన్నత విలువలు అందించేందుకు కృషి చేశారని వివరించారు.

Delhi: వెంకయ్య నాయుడిని కలిసిన ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే?

Delhi: వెంకయ్య నాయుడిని కలిసిన ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే?

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి(Venkaiah Naidu)ని ఆయన నివాసంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) మర్యాద పూర్వకంగా కలిశారు.

CM Revanth Reddy: ఆ విషయంలో.. దేశంలోని రాజకీయ నాయకులందరిలో వెంకయ్య నాయుడే గ్రేట్..

CM Revanth Reddy: ఆ విషయంలో.. దేశంలోని రాజకీయ నాయకులందరిలో వెంకయ్య నాయుడే గ్రేట్..

తెలంగాణలోని ఐదుగురు కళాకారులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

Venkaiah Naidu: అందుకే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు..!

Venkaiah Naidu: అందుకే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు..!

శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..

 Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించింది. చిరంజీవి సినీ రంగంలో, వెంకయ్య నాయుడు రాజకీయాల్లో అసమాన సేవలు అందించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు.

Padmavibhushan: వెంకయ్య, చిరంజీవిలకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

Padmavibhushan: వెంకయ్య, చిరంజీవిలకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Padma Awards: వెంకయ్య, చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు

Padma Awards: వెంకయ్య, చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది.

Vijayawada: వైద్యం వ్యాపారం కాదు.. ఒక సేవా కార్యక్రమం: వెంకయ్య

Vijayawada: వైద్యం వ్యాపారం కాదు.. ఒక సేవా కార్యక్రమం: వెంకయ్య

విజయవాడ: భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం విజయవాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యం వ్యాపారం కాదని.. ఒక సేవా కార్యక్రమమని.. కానీ నేడు రాజకీయం, విద్య, వైద్య రంగాల్లో సేవా భావం తగ్గిందని అన్నారు.

Venkaiah Naidu: ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం

Venkaiah Naidu: ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం

ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను పూర్తి వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి