• Home » Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu:m పదవీ విరమణే.. పెదవి విరమణ కాదు!

Venkaiah Naidu:m పదవీ విరమణే.. పెదవి విరమణ కాదు!

తాను పదవీ విరమణ చేశానే తప్ప, పెదవి విరమణ చేయలేదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదిన వేడుకలు, 50 ఏళ్లుగా రాజకీయాల్లో రాణించినందుకుగాను చెన్నైలో శనివారం సాయంత్రం ఆయన్ని నగరానికి చెందిన ప్రముఖులు సత్కరించారు.

Venkaiah Naidu: నేను వారిని స్పూర్తిగా తీసుకున్నా.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Venkaiah Naidu: నేను వారిని స్పూర్తిగా తీసుకున్నా.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

పోరాటయోధులు, మహనీయుల చరిత్రలు ఎన్నో చదివాను వాటిని స్పూర్తిగా తీసుకున్నానని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) తెలిపారు.

Ayyannapatrudu:   వెంకయ్య  నాయుడు యువ ఎమ్మెల్యేలకు సలహాలు ఇవ్వాలి

Ayyannapatrudu: వెంకయ్య నాయుడు యువ ఎమ్మెల్యేలకు సలహాలు ఇవ్వాలి

కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Ayyannapatrudu ) ప్రసంగాలు వింటే చాలు రాజకీయాల్లో ఎదుగుతారని చెప్పారు.

విజయదశమికి రెండువందల పూలకొమ్మలతో వస్తున్న ‘మంగ’

విజయదశమికి రెండువందల పూలకొమ్మలతో వస్తున్న ‘మంగ’

భారతీయ చలన చిత్రాలకూ, కళలకూ, పోరాటాలకూ, రాజకీయాలకు, తత్త్వశాస్త్రానికీ, దర్శనాలకూ, ఆధ్యాత్మికతకూ, సాహిత్యానికీ, కవిత్వానికీ, ఉద్యమాలకూ సంబంధించిన జ్ఞాన, విజ్ఞాన నిలయాలుగా పేరొందిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయా రంగాలలో ప్రామాణికమైన ప్రతిభ ఉన్న సుమారు రెండు వందల మంది విశేష వైభవాలతో ‘పూల కొమ్మలు’ పేరిట ఒక ప్రత్యేక సంచిక తెలుగు వాకిళ్ళలో పరిమళించబోతోంది.

PM Modi : ప్రజల మనిషి వెంకయ్య

PM Modi : ప్రజల మనిషి వెంకయ్య

‘‘వెంకయ్యనాయుడు.. రాజనీతిజ్ఞుడు. ఎలాంటి ఆటుపోట్లనైనా అవలీలగా అధిగమించగల సమర్థుడు’’ అని ప్రధాని నరేంద్రమోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుణ్ని కొనియాడారు.

Venkaiah Naidu: మరోసారి రాజకీయాలపై వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Venkaiah Naidu: మరోసారి రాజకీయాలపై వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

చట్ట సభల్లో హుందాగా మాట్లాడాలని, రాజకీయాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయని... ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు.

DS No More : డీఎస్‌ కన్నుమూత..

DS No More : డీఎస్‌ కన్నుమూత..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు.

DS: డీఎస్ భౌతిక కాయానికి అంజలి

DS: డీఎస్ భౌతిక కాయానికి అంజలి

సీనియర్ నేత డి శ్రీనివాస్ అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. డిఎస్ చనిపోయారని చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Ramoji Rao: అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది..

Ramoji Rao: అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది..

రామోజీరావు మరణంతో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్ధ అని తెలిపారు. ఆయన చేతలు, రాతలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Venkaiah Naidu: అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది

Venkaiah Naidu: అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది

అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రామోజీ రావు వ్యక్తి కాదని, శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. జీవితంలో స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి మనకు దూరమయ్యారని తెలిపారు. ఓ ధృవతారగా వెలుగుతూ ఉంటారని... ఆయన చేతలు, రాతలు, చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి