• Home » Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: మహిళా సాధికారతతోనే వికసిత భారతం

Venkaiah Naidu: మహిళా సాధికారతతోనే వికసిత భారతం

ఈ సమయంలో ఓ విషయం నన్ను ఎంతగానో ఆకట్టుకునేది. ఏ విద్యాసంస్థ కార్యక్రమానికి వెళ్లినా, అక్కడ మంచి ప్రతిభ చూపిన వారికి నా చేతుల మీదుగా అవార్డులు అందింపజేసేవారు. ఆ సమయంలో నా చేతుల మీదుగా అవార్డులు అందుకునే వారిలో...

CM Chandrababu :కోలుకోవడానికి నిధులు కావాలి

CM Chandrababu :కోలుకోవడానికి నిధులు కావాలి

వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Venkaiahnaidu: ఆ పుస్తకం రాయడం అంత ఈజీ కాదు

Venkaiahnaidu: ఆ పుస్తకం రాయడం అంత ఈజీ కాదు

Venkaiahnaidu: విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాతృభాషను ప్రోత్సహించాలని కోరారు.

 M. Venkaiah Naidu : సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోండి!

M. Venkaiah Naidu : సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోండి!

సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ నేటి యువతరం కాలంతో పాటు

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

ప్రయోగ్‌రాజ్ కుంభమేళాలో జరుగుతున్న తీరును మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

 M. Venkaiah Naidu : అవసరం మేరకే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

M. Venkaiah Naidu : అవసరం మేరకే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

EX Vice President Venkaiah Naidu : గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి

EX Vice President Venkaiah Naidu : గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి

గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని...

Vijayawada: గిరిజన-ఆదివాసీ సమ్మేళనం.. మాజీ ఉపరాష్ట్రపతి ఏం చెప్పారంటే..

Vijayawada: గిరిజన-ఆదివాసీ సమ్మేళనం.. మాజీ ఉపరాష్ట్రపతి ఏం చెప్పారంటే..

విజయవాడ: గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పించి అడవి బిడ్డల ఆదాయ వనరులు మెరుగుపరచడం ఎంతో ముఖ్యమని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఆదివాసీ-గిరిజన ఉత్పత్తులను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Venkaiah Naidu: తెలుగు ప్రజలకు సంక్రాంతి ఎంతో ప్రత్యేకం

Venkaiah Naidu: తెలుగు ప్రజలకు సంక్రాంతి ఎంతో ప్రత్యేకం

తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకమైనదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Venkaiah Naidu: రేవంత్‌ చేస్తోంది మంచి పనే

Venkaiah Naidu: రేవంత్‌ చేస్తోంది మంచి పనే

‘హైడ్రా’ కూల్చివేతలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్నది మంచి పనేనని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి