Home » Venkaiah Naidu
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని...
విజయవాడ: గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పించి అడవి బిడ్డల ఆదాయ వనరులు మెరుగుపరచడం ఎంతో ముఖ్యమని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఆదివాసీ-గిరిజన ఉత్పత్తులను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకమైనదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
‘హైడ్రా’ కూల్చివేతలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్నది మంచి పనేనని అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) ఉన్నత్ భారత్ అభియాన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారంతో “భారతదేశాన్ని అభివృద్ధి చేయడం, గ్రామీణ యువతను సాధికారత చేయడం” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ నేపథ్యంలో హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కీలక ప్రసంగం చేశారు.
విజయవాడలో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ జరగనుంది. దీనికి ముఖ్య అతిఽథులుగా సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు.
గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు యువత కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా యువతను సన్నద్ధం చేయాల్సిన బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
విశాఖపట్నం అందమైన నగరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఆహార అలవాట్లు, జీవన విధానం , ఒత్తిడితో డయాబెటిస్ బారిన పడుతున్న వారు పెరుగుతున్నారని చెప్పారు. ప్రజల జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.
మిల్లర్ల సమస్యలు పరిష్కారించడానికి కృషి చేస్తానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఏ వస్తువుల ఎగుమతిపై లేని నిబంధనలు.... ఒక్క పంటల ఎగుమతి పైనే ఎందుకని ప్రశ్నించారు.