• Home » Vemuri Radhakrishna

Vemuri Radhakrishna

Vemuri Radhakrishna: ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ రాధాకృష్ణను కలిసిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు

Vemuri Radhakrishna: ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ రాధాకృష్ణను కలిసిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్‌ నాయుడు బుధవారం హైదరాబాద్‌లో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.

Hyderabad: ఇంటర్మీడియట్‌వరకూ తెలుగును తప్పనిసరి చేయాలి

Hyderabad: ఇంటర్మీడియట్‌వరకూ తెలుగును తప్పనిసరి చేయాలి

‘‘తెలుగు రాష్ట్రాలను ఇంగ్లిష్‌ అనే వ్యామోహం కమ్మేసింది’’ అని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు.

RK:  దమ్ముంటే చర్చకు రా.. విజయసాయికి ఆర్కే సవాల్..

RK: దమ్ముంటే చర్చకు రా.. విజయసాయికి ఆర్కే సవాల్..

విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు తనకు ఉన్నట్టయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. తాను బ్లాక్‌ మెయిల్‌ చేస్తానని, డీల్‌ మేకర్‌ని అని కూడా ఈ నీచుడు నిందించాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అన్నారు. బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌, జగన్‌రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం తనకేంటని ఆర్కే ప్రశ్నించారు.

RK Kotha Paluku : అహంకారం.. హాహాకారం!

RK Kotha Paluku : అహంకారం.. హాహాకారం!

జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్‌రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌

RK Kotha Paluku : మరీ ఇంత నీచమా

RK Kotha Paluku : మరీ ఇంత నీచమా

దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...

Rahul Kumar: ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా రాహుల్‌ కుమార్‌

Rahul Kumar: ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా రాహుల్‌ కుమార్‌

ఆంధ్రజ్యోతి దినపత్రిక నూతన ఎడిటర్‌గా ఎన్‌.రాహుల్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. 16 ఏళ్లకుపైగా ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా విశిష్ట సేవలందించిన కె.శ్రీనివాస్‌ ఉద్యోగ విరమణ చేసిన సంగతి తెలిసిందే.

AndhraJyothy: ఎడిటర్ల తయారీ ఫ్యాక్టరీ

AndhraJyothy: ఎడిటర్ల తయారీ ఫ్యాక్టరీ

ఆంధ్రజ్యోతి.. ఎడిటర్లను తయారు చేసే ఫ్యాక్టరీ. ఇక్కడ పనిచేసిన వారెంతో మంది సంపాదకులుగా ఎదిగారు.

తప్పు చేస్తే ప్రశ్నించడం..ధర్మం కోసం పోరాటం

తప్పు చేస్తే ప్రశ్నించడం..ధర్మం కోసం పోరాటం

ఏబీఎన్ అనగానే చటుక్కున గుర్తుకు వచ్చే పేరు వేమూరి రాధాకృష్ణ. ప్లానింగ్ పర్వం నుంచి ప్రసార పర్వం పూర్తయ్యే దాకా.. ప్రతి దానిలో ఆయన మార్క్ స్పష్టంగా ఉంటుంది. పాత్రికేయ కోణంలో అన్ని అంశాలను స్పృశించి.. విశ్లేషించే సమర్థత కలిగిన నిఖార్సైన జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ.

ABN Andhra Jyothi: తెలుగింట వినిపించే వాయిస్ ఏబీఎన్

ABN Andhra Jyothi: తెలుగింట వినిపించే వాయిస్ ఏబీఎన్

ఏబీఎన్ జర్నలిజం ఒక నిఘా వ్యవస్థ లాంటిది. ప్రజల సమస్యలు ఎక్కడున్నా అట్టే పట్టేసే లక్షణమున్న ప్రాతికేయమది. తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టని తత్వం ఏబీఎన్‌ది..సమాచారం ప్రతీ ఒక్కరికీ చేరాలి. దాన్ని అందరూ వినియోగించుకోవాలన్న సత్సంకల్పంతో ఏబీఎన్ ముందుకు కదులుతుంది.

RK Comment: మూసీ ప్రాజెక్టుతో కొత్త తలనొప్పి తెచ్చుకుంటున్న కాంగ్రెస్: వేమూరి రాధాకృష్ణ

RK Comment: మూసీ ప్రాజెక్టుతో కొత్త తలనొప్పి తెచ్చుకుంటున్న కాంగ్రెస్: వేమూరి రాధాకృష్ణ

మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి