Home » Vemuri Radhakrishna
తెలుగు జనాలకు నిర్భయంగా, నికార్సైన వార్తలను అందిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల (ABN andhrajyothy) ఎండీ వేమూరి రాధాకృష్ణను కేంద్ర హోమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కలవనున్నారు. గురువారం ఉదయం 11గంలకు వేమూరి రాధాకృష్ణతో ఆయన నివాసంలో భేటీకానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ వస్తున్న కేంద్రమంత్రి పలువురు ప్రముఖులను కలవాలని నిర్ణయించుకున్నారు.