• Home » Vemulawada

Vemulawada

Vemulawada Murder: వేములవాడలో దారుణం.. కారులో మాజీ కౌన్సిలర్ హత్య..

Vemulawada Murder: వేములవాడలో దారుణం.. కారులో మాజీ కౌన్సిలర్ హత్య..

వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్ద దారుణం జరిగింది. కారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ కౌన్సిలర్ రమేష్(48)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.

Vemulawada: మతి ఉండే నా తలరాత ఇలా రాశావా ?

Vemulawada: మతి ఉండే నా తలరాత ఇలా రాశావా ?

మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా.. అదే నీ కొడుకుకు అలా రాయలేదే.. మేము కొడుకులం కాదా..?’’ అని దేవుడిని ఉద్దేశిస్తూ లేఖ రాసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Yadagirigutta: యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా తొలి ఏకాదశి పూజలు

Yadagirigutta: యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా తొలి ఏకాదశి పూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Konda Surekha: రాజన్న కోడెలపై రాజకీయం వద్దు:  సురేఖ

Konda Surekha: రాజన్న కోడెలపై రాజకీయం వద్దు: సురేఖ

వేములవాడ రాజన్న కోడెలపై రాజకీయం చేయవద్దని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాజన్న కోడెల దుస్థితికి కారణం కేసీఆర్‌ పాలనే అని ఆరోపించారు.

రాజన్న గోశాలలో మరో రెండు కోడెలు మృతి

రాజన్న గోశాలలో మరో రెండు కోడెలు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి తిప్పాపూర్‌ గోశాలలో శుక్రవారం తెల్లవారుజామున మరో 2 కోడెలు మృతి చెందాయి.

Vemulawada temple: ఆలయ గోశాలలు జాగ్రత్త!

Vemulawada temple: ఆలయ గోశాలలు జాగ్రత్త!

వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మూగ రోదన నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నిర్వహిస్తున్న గోశాలలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

 Telangana Government: వేములవాడ రాజన్న ఆలయ కోడెల మృతి ఘటనపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

Telangana Government: వేములవాడ రాజన్న ఆలయ కోడెల మృతి ఘటనపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

రాజన్న ఆలయంలో కోడెల మృతిపై సమీక్ష చేశామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం వ్యాధుల వల్ల కోడెలు చనిపోవడం బాధాకరమని తెలిపారు. కొందరు భక్తులు పాలు కూడా మరువని కోడెలను తీసుకొస్తున్నారని చెప్పారు.

Rajanna Sircilla: రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

Rajanna Sircilla: రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్‌ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి.

మరో నాలుగు రాజన్న కోడెలు మృతి

మరో నాలుగు రాజన్న కోడెలు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. ఆదివారం తిప్పాపూర్‌ గోశాలలో మరో నాలుగు కోడెలు అనారోగ్యంతో చనిపోయాయి.

Vemulawada: కోడె గోస చూడు... రాజన్నా...

Vemulawada: కోడె గోస చూడు... రాజన్నా...

కోడె కడితే కోటి వరాలనిచ్చే దేవుడిగా వెలుగొందు తున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామికి ఎంతో విశ్వాసంతో భక్తులు అందజేస్తున్న నిజకోడెల పరి స్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గోశాలపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ, అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి