• Home » Vasamsetti Subash

Vasamsetti Subash

TDP Vs YSRCP:  కోనసీమలో సై అంటే సై అంటున్న మంత్రి, ఎంపీ

TDP Vs YSRCP: కోనసీమలో సై అంటే సై అంటున్న మంత్రి, ఎంపీ

TDP Vs YSRCP: మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాల్‌కు సై అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి బోస్. ‘‘ బహిరంగ డిబేట్ ఎక్కడ? ఎప్పుడు ఏర్పాటు చేసినా నేను, నా కుమారుడు వస్తాము’’ అని సవాల్ విసిరారు. ఎన్నికల హామీలు నూటికి నూరుశాతం అమలు చేసిన ఎన్నికలకు వెళ్లిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు.

గీత కులాలకు కూటమి అధిక ప్రాధాన్యం

గీత కులాలకు కూటమి అధిక ప్రాధాన్యం

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గీత కులాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ అధిక ప్రాధాన్యమిచ్చారని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం లాలాచెరువులో శెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, 15 మంది డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం, శెట్టిబలిజ వెన్నుదన్ను సభ శాసనమండలి

 AP NEWS: మాజీ మంత్రి అరెస్ట్ కావడం ఖాయం.. మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

AP NEWS: మాజీ మంత్రి అరెస్ట్ కావడం ఖాయం.. మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. హత్య జరిగిన తర్వాత బాధితుడు ఇంటికి విశ్వరూప్ వెళ్లారని ఆరోపించారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని ఆరోపణలు చేశారు.

Minister Atchannaidu: ఆ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు..

Minister Atchannaidu: ఆ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు..

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే సీఎం చంద్రబాబు అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

సీఎం చంద్రబాబు మందలింపుపై మంత్రి వాసంశెట్టి రియాక్షన్..

సీఎం చంద్రబాబు మందలింపుపై మంత్రి వాసంశెట్టి రియాక్షన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మందలించడంపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ స్పందించారు. చంద్రబాబు తనను తండ్రిలా మందలించారే తప్ప అందులో అపార్థం చేసుకోవాల్సిన విషయం లేదని మంత్రి అన్నారు.

బాణసంచా క్షతగాత్రులకు మంత్రి పరామర్శ

బాణసంచా క్షతగాత్రులకు మంత్రి పరామర్శ

జీజీహెచ్‌ (కాకినాడ) అక్టోబరు 29 (ఆంధ్ర జ్యోతి): డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘ

VasamSetti Subhash: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను త్వరలోనే ఆమోదిస్తాం

VasamSetti Subhash: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను త్వరలోనే ఆమోదిస్తాం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ చెప్పారు.

‘పాస్టర్లకు గౌరవ వేతనం అమలులోకి తీసుకురావాలి’

‘పాస్టర్లకు గౌరవ వేతనం అమలులోకి తీసుకురావాలి’

కాకినాడ సిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాస్టర్లకు గౌరవ వేతనం తిరిగి అమలులోకి తీసుకురావాలని నేషనల్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మోసా అబ్రహం, కౌన్సిల్‌ ప్రతినిధులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసి కోరారు. గతంలో రాష్ట్రంలో 8596

Minister Subhash: వలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కొడుకు ప్రమేయ ఉంది.. మంత్రి సుభాష్ సంచలన ఆరోపణలు

Minister Subhash: వలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కొడుకు ప్రమేయ ఉంది.. మంత్రి సుభాష్ సంచలన ఆరోపణలు

వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని అన్నారు. ఆ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకుండా తన మంత్రి పదవిని విశ్వరూప్ అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు.

Sand Robbery: ఇసుక మాయంపై మంత్రి వాసంశెట్టి ఆగ్రహం..

Sand Robbery: ఇసుక మాయంపై మంత్రి వాసంశెట్టి ఆగ్రహం..

ద్రాక్షారామంలో పేదల ఇళ్లస్థలాల లేఅవుట్‌లో ఉంచిన ఇసుకను కేటుగాళ్లు మాయం చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 70లారీల ఇసుకను రాత్రికి రాత్రే దోచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి