Home » Vande Bharat Express
దేశీయ ఉత్పత్తులను ప్రోత్సాహించేందుకు మేకిన్ ఇండియా క్యాంపెయిన్ని మొదలుపెట్టిన భారత ప్రభుత్వం.. ఇప్పటికే పలు ప్రోడక్టులను రంగంలోకి తీసుకొచ్చింది. అందులో వందేభారత్ ఎక్స్ప్రెస్ కూడా ఒకటి. ఇది పూర్తిగా భారతదేశంలో...
దీపావళి పండుగను పురస్కరించుకొని చెన్నై ఎగ్మూర్ - తిరునల్వేలి మధ్య ‘వందే భారత్’ ప్రత్యేక రైళ్లు('Vande Bharat' special trains
దీపావళి పండుగ రద్దీ పురస్కరించుకొని చెన్నై నుంచి బెంగళూరు, ఎర్నాకుళం(Bangalore, Ernakulam) నగరాలకు ప్రత్యేక వందే భారత్ రైళ్లను
దేశంలో రైలు రవాణాను పటిష్ట పరచడం వల్ల విమాన ఛార్జీలు భారీగా తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వందే భారత్(Vande Barath) రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత విమాన ఛార్జీల్లో సగటున 20 నుంచి 30 శాతం తగ్గాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
స్థానిక సెంట్రల్ నుంచి కోయంబత్తూర్కు వెళ్లే వందే భారత్ రైలు(Vande Bharat Train) వేళల్లో 23వ తేదీనుంచి మార్పులు చేపట్టనున్నట్టు
పేదలు ప్రయాణించేలా స్థానిక ఐసిఎఫ్ కర్మాగారంలో ‘సాధారణ వందే భారత్’ రైళ్ల తయారీ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నెలాఖరులో
ఎందుకో తెలీదు కానీ.. కొందరు దుండగులు ‘వందేభారత్’ ఎక్స్ప్రెస్ రైళ్లను టార్గెట్ చేశారు. ఇప్పటికే ఈ వందేభారత్పై చాలాచోట్ల రాళ్లతో దాడులు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఒక ట్రైన్కు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆదివారంనాడు ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ దేశవ్యాప్తంగా రైళ్లను అనుసంధానించే లక్ష్యంలో భాగంగా ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
యశ్వంతపుర - కాచిగూడ(Yeswantapura - Kachiguda)ల మధ్య వందేభారత్ రైలు సంచారం ఈనెల 25నుంచి ప్రారంభం కానున్నట్టు
బెంగళూరులోని యశ్వంతపుర - హైదరాబాద్లోని కాచిగూడ(Yeswantapura in Bengaluru - Kachiguda in Hyderabad) రైల్వేస్టేషన్ల