• Home » Vande Bharat Express

Vande Bharat Express

Chennai: వచ్చే నెలలో తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన..

Chennai: వచ్చే నెలలో తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) వచ్చే నెలలో రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో తిరిగే రెండు వందే భారత్‌ రైళ్లతోపాటు రామేశ్వరం - పాంబన్‌(Rameshwaram - Pamban) వంతెనను కూడా ఆయన ప్రారంభించనున్నారు.

Delhi: 100 వందేభారత్, 772 ఇతర రైల్వే సర్వీసులు తెచ్చాం.. రాజ్యసభలో అశ్విని వైష్ణవ్ ప్రకటన

Delhi: 100 వందేభారత్, 772 ఇతర రైల్వే సర్వీసులు తెచ్చాం.. రాజ్యసభలో అశ్విని వైష్ణవ్ ప్రకటన

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.

Passenger Slaps: వందే భారత్ స్టాఫ్‌కు దబిడి.. దిబిడే..!!

Passenger Slaps: వందే భారత్ స్టాఫ్‌కు దబిడి.. దిబిడే..!!

వందేభారత్ రైలు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ రైలు వల్ల ఎవరికీ ఎలాంటి అపాయం కలుగలేదు. సిబ్బంది చెంప మాత్రం చల్లుమంది. అందుకు కారణం.. వెజ్ ఫుడ్‌కి బదులు నాన్ వెజ్ సర్వ్ చేయడం. తొందరలో ఫుడ్ ఆర్డర్ చూసుకోక పోవడం అతని పాలిట శాపంగా మారింది. ఫుడ్ తిన్న కస్టమర్ కోపం నషాళానికి ఎక్కింది. వెంటనే సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. ఆ రైలులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీశారు.

Vande Bharat: మొన్న అటల్ వంతెన, నిన్న అయోధ్య, నేడు వందే భారత్.. నాణ్యత లోపాలకు కేరాఫ్‌?

Vande Bharat: మొన్న అటల్ వంతెన, నిన్న అయోధ్య, నేడు వందే భారత్.. నాణ్యత లోపాలకు కేరాఫ్‌?

ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించిన అటల్ వంతెనకు పగుళ్లు రావడం, ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టర్మినల్ 1 విరిగిపడటం, అయోధ్యలో నీరు లీక్ కావడం, బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కుప్పకూలడం.. ఇలా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.

Vande Bharat Sleeper train: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్

Vande Bharat Sleeper train: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్

మరికొద్ది రోజుల్లో వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతుంది. ఆగస్ట్ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభంకానుంది.

Vande Metro Rail: త్వరలో ‘వందే మెట్రో రైలు’ వచ్చేస్తోంది...

Vande Metro Rail: త్వరలో ‘వందే మెట్రో రైలు’ వచ్చేస్తోంది...

త్వరలో వందే మెట్రోరైలు(Vande Metro Rail) నడుపనున్నట్లు ఐసిఎఫ్‌ అధికారులు తెలిపారు. పెరంబూర్‌ ఐసిఎఫ్‌ కర్మాగారం(Perambur ICF Plantలో తొలిసారిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసే వందే భారత్‌ రైళ్లకు మంచి స్పందన లభించింది.

Passengers : ‘వందేభారత్‌’ భోజనంలో బొద్దింక

Passengers : ‘వందేభారత్‌’ భోజనంలో బొద్దింక

వందేభారత్‌ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్‌ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్‌సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.

Vande Bharat: వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు వచ్చేస్తున్నాయి.. ప్రారంభం ఎప్పుడంటే..

Vande Bharat: వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు వచ్చేస్తున్నాయి.. ప్రారంభం ఎప్పుడంటే..

ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.

Vande Bharat: సంఖ్య పెరిగినా.. వేగం తగ్గుతోన్న వందేభారత్ రైళ్లు

Vande Bharat: సంఖ్య పెరిగినా.. వేగం తగ్గుతోన్న వందేభారత్ రైళ్లు

రైల్వే రంగంలో పెను మార్పులే ధ్యేయంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains) గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకి వచ్చింది. ఈ రైళ్ల గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం(RTI)ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు.

Video: త్వరలో వందే భారత్ మెట్రోలు.. కోచ్‌ల విడుదల

Video: త్వరలో వందే భారత్ మెట్రోలు.. కోచ్‌ల విడుదల

వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్‌లను విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో వందే భారత్‌ మెట్రోను పరీక్షించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి