Home » Vande Bharat Express
బడ్జెట్ 2023లో (Budget2023) భారతీయ రైల్వేస్కు (Railways) కేంద్ర ప్రభుత్వం (Central Govt) భారీ ఊతమివ్వనుందా?.. అంటే ఔననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి.
సెల్ఫీ ఫొటోలు, వీడియోల కోసం కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు హాస్యాస్పద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం..
వందేభారత్లో సెల్ఫీ కోసం ట్రై చేసిన ఓ వ్యక్తి ఊహించని సమస్యలో పడ్డాడు.. నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో.
ఢిల్లీ (Delhi): ఈరోజు (ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో (సికింద్రాబాద్ నుంచి విశాఖ) ప్రారంభం కానున్న వందేభారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ పరుగులు తీయనుంది. జనవరి 15 నుంచి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లనున్న ‘వందే భారత్’ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా..