Home » Vande Bharat Express
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ఏప్రిల్ 8న నగరానికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు.
చెన్నై సెంట్రల్ - కోయంబత్తూరు(Chennai Central - Coimbatore) మధ్య ‘వందే భారత్’ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. చెన్నై సెంట్రల్
సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలను దక్షిణ మధ్య రైల్వే (SCR) కోరింది. వందే భారత్ రైళ్లు
రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
దానివేగం చూస్తేనే కొందరు భయపడతారు అలాంటిది ఎత్తైన ఘాట్ మీద..
షిర్డీ సాయి భక్తులకు శుభవార్త. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు శుక్రవారం నుంచి...
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (Vande Bharat Express train)లో సరఫరా చేస్తున్న ఆహారం సరైన ప్రమాణాలతో లేదని ఆరోపణలు వస్తున్నాయి.
విశాఖపట్నం-సికింద్రాబాద్ (Visakhapatnam-Secunderabad)ల మధ్య నడుస్తున్న ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ రైలు (Vande Bharat Train)పై మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు...
వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలులో పరిశుభ్రత కొరవడిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు
బీహార్లోని కతిహార్ జిల్లాలో 'వందే భారత్ ఎక్స్ప్రెస్'పై రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది. న్యూ జల్పాయ్గురి నుంచి..