Home » Vande Bharat Express
హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ సర్కార్పై ప్రధాని నరేంద్ర మోదీ ఓ రేంజ్లో విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పార్టీ పేరు ప్రస్తావించకుండానే తెలంగాణ అని మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సై అంటే సై అంటున్న వాడివేడి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఉదయం 11.30 గంటలకు నగరంలోని బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని చేరుకున్నారు. ప్రధానికి...
చెన్నై-కోయంబత్తూర్ మధ్య ‘వందే భారత్’ రైలును శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. బుధవారం మినహాయించి మిగిలిన ఆరు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు..
చెన్నై-కోయంబత్తూర్ మధ్య ‘వందే భారత్’ రైలు('Vande Bharat' train) సేవలు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ
గత ప్రభుత్వాల హయాంలో కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే భారత దేశపు ప్రథమ కుటుంబంగా భావించేవారని ప్రధాన మంత్రి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ఏప్రిల్ 8న నగరానికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు.
చెన్నై సెంట్రల్ - కోయంబత్తూరు(Chennai Central - Coimbatore) మధ్య ‘వందే భారత్’ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. చెన్నై సెంట్రల్
సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలను దక్షిణ మధ్య రైల్వే (SCR) కోరింది. వందే భారత్ రైళ్లు
రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.