Home » Vande Bharat Express
పూరి- హౌరా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు వడగళ్ల వర్షం దెబ్బ తగిలింది. పూరి-హౌరా వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన మూడు రోజులకే వడగళ్ల వర్షం వల్ల దెబ్బ తిని నిలిచిపోయింది....
ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
కోల్కతా: పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారంనాడు వర్చువల్ తరహాలో ప్రారంభించనున్నట్టు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఒక అధికారిక ప్రకటనలో తెలిపిది. పూరీ స్టేషన్లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొంటారు. వర్చువల్ తరహాలో మధ్యాహ్నం 1 గంటకు మోదీ ఈ ఎక్స్ప్రెస్ సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు.
75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక హంగులతో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో..
దేశంలోని పలు మార్గాల్లో ‘వందే భారత్’ రైళ్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ రైల్వే శాఖ తాజాగా మరో ప్రతిపాదనతో దేశ ప్రజలకు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు రాజస్థాన్లో తొలి ''వందే భారత్ ఎక్స్ప్రెస్''ను వర్చువల్ తరహాలో ప్రారంభిస్తూ ...
చెన్నై సెంట్రల్ - కోయంబత్తూరు(Chennai Central - Coimbatore) మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి (Jawahar Reddy) ఆదివారం తిరుపతి నుంచి ...
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ (PM Modi) ఫరేడ్ గ్రౌండ్ వేదికగా కేసీఆర్ సర్కార్పై (KCR Govt) మాటల తూటాలు పేల్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ (KCR) , బీఆర్ఎస్ (BRS) పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఓ రేంజ్లోనే..
కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వందేభారత్’ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) దేశంలోని పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా ఈ రైళ్లు తిరుగుతున్నాయి...