• Home » Vande Bharat Express

Vande Bharat Express

Modi MP Visit: వర్షాల హెచ్చరికతో... ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు

Modi MP Visit: వర్షాల హెచ్చరికతో... ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు

వర్షాల హెచ్చరికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని సహడోల్ లో ప్రధాని పర్యటించాల్సి ఉండగా, ఆ కార్యక్రమం రద్దయింది. అయితే భోపాల్‌ పర్యటన మాత్రం మంగళవారం యథాప్రకారం జరుగుతుంది.

Vande Bharat Express: రాత్రి 7.45కి గుంటూరు చేరుకోవాల్సిన ఈ వందేభారత్ రైలు ఎంత ఆలస్యమైందంటే..

Vande Bharat Express: రాత్రి 7.45కి గుంటూరు చేరుకోవాల్సిన ఈ వందేభారత్ రైలు ఎంత ఆలస్యమైందంటే..

తిరుపతి - సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు సర్వీసు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఈ ప్రీమియం రైలు గంటా 10 నిమిషాల ఆలస్యంగా గుంటూరు చేరుకొన్నది. ఆదివారం మధ్యాహ్నం తిరుపతిలో 14 నిమిషాల ఆలస్యంగా 3.29కి బయలుదేరిన ఈ రైలు నెల్లూరుకు 24 నిమిషాలు, ఒంగోలుకు గంటా 4 నిమిషాల ఆలస్యంగా వచ్చింది.

Vande Bharat Train: ఇకపై వందేభారత్‌కు 8 కోచ్‌లు

Vande Bharat Train: ఇకపై వందేభారత్‌కు 8 కోచ్‌లు

వందే భారత్‌ రైలుకు ఇకపై 8 బోగీలు మాత్రమే ఉంటాయని అధికారులు తెలిపారు. పెరంబూర్‌ ఐసిఎఫ్‏లో తొలిసారిగి స్వదేశీ సాంకేతిక

Vande Bharat Express: ఈశాన్య భారతదేశానికి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

Vande Bharat Express: ఈశాన్య భారతదేశానికి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి గౌహతి-న్యూ జల్‌పైగురి మార్గంలో నడుస్తోంది....

Vande Bharat : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వడగళ్ల వర్షం దెబ్బ...రద్దు

Vande Bharat : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వడగళ్ల వర్షం దెబ్బ...రద్దు

పూరి- హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వడగళ్ల వర్షం దెబ్బ తగిలింది. పూరి-హౌరా వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన మూడు రోజులకే వడగళ్ల వర్షం వల్ల దెబ్బ తిని నిలిచిపోయింది....

Vande Bharat Express : ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన మోదీ

Vande Bharat Express : ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన మోదీ

ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.

West Bengal: రెండో 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌'ను ప్రారంభించనున్న మోదీ

West Bengal: రెండో 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌'ను ప్రారంభించనున్న మోదీ

కోల్‌కతా: పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారంనాడు వర్చువల్ తరహాలో ప్రారంభించనున్నట్టు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఒక అధికారిక ప్రకటనలో తెలిపిది. పూరీ స్టేషన్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొంటారు. వర్చువల్ తరహాలో మధ్యాహ్నం 1 గంటకు మోదీ ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు.

Vande Bharat: వందే భారత్ రైళ్లపై రాళ్లదాడులు.. పక్కా వ్యూహమేనా?

Vande Bharat: వందే భారత్ రైళ్లపై రాళ్లదాడులు.. పక్కా వ్యూహమేనా?

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక హంగులతో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో..

Vande Metro: ‘వందే భారత్’ మాత్రమే కాదు ‘వందే మెట్రో’ రైళ్లు కూడా వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచంటే..

Vande Metro: ‘వందే భారత్’ మాత్రమే కాదు ‘వందే మెట్రో’ రైళ్లు కూడా వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచంటే..

దేశంలోని పలు మార్గాల్లో ‘వందే భారత్’ రైళ్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ రైల్వే శాఖ తాజాగా మరో ప్రతిపాదనతో దేశ ప్రజలకు..

Modi Thanks Gehlot: గెహ్లాట్‌ను ప్రశంసించిన మోదీ, దీనికి గెహ్లాట్ కౌంటర్ ఏమిచ్చారంటే..?

Modi Thanks Gehlot: గెహ్లాట్‌ను ప్రశంసించిన మోదీ, దీనికి గెహ్లాట్ కౌంటర్ ఏమిచ్చారంటే..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు రాజస్థాన్‌లో తొలి ''వందే భారత్ ఎక్స్‌ప్రెస్''ను వర్చువల్ తరహాలో ప్రారంభిస్తూ ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి