Home » Vallabhaneni Vamsi Mohan
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఈసీ పాస్లు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని దించే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది.
జాతీయ ఎస్సీ కమిషన్, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలను గన్నవరం సీఐ కనకారావు దుర్వినియోగం చేశారని లేఖ..
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్తోపాటు పది మందిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.
వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేత కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం కూని అయిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శలు గుప్పించారు.
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి కనబడటం లేదంటూ భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని,.. వాహనాలను తగులబెట్టిన ఘటనపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఖండించారు.
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు గూండాల్లా మారి అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు...
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ (YCP) రౌడీ మూకలు రెచ్చిపోయాయి. గన్నవరం (Gannavaram) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసానికి తెగబడ్డాయి.