Home » Vairamuthu
తమిళ సాహిత్య లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రముఖ కవి, గీత రచయిత వైరముత్తును దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం 'జ్ఞానపీఠ్' వరించింది. దీంతో 24 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లైంది.