• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Uttam: ఆర్మీ పిలిస్తే వెళ్లి యుద్ధం చేస్తా

Uttam: ఆర్మీ పిలిస్తే వెళ్లి యుద్ధం చేస్తా

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగి, ఆర్మీ తనను పిలిస్తే.. వెళ్లి యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు.

Uttam Kumar Reddy: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సెల్యూట్‌: ఉత్తమ్‌

Uttam Kumar Reddy: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సెల్యూట్‌: ఉత్తమ్‌

ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యమైందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది

Minister Uttam Kumar Reddy: భారత సైన్యానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Uttam: పాలమూరు, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపండి

Uttam: పాలమూరు, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపండి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సమ్మక్క-సారక్క బ్యారేజీ ప్రాజెక్టులకు వేగంగా నీటి కేటాయింపులు జరపాలంటూ సీడబ్ల్యూసీ చైర్మన్‌ అతుల్‌ జైన్‌ను నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌ కోరారు.

 Uttam - CWC  కేంద్ర జల సంఘం ఛైర్మన్ తో ఉత్తమ్ భేటీ

Uttam - CWC కేంద్ర జల సంఘం ఛైర్మన్ తో ఉత్తమ్ భేటీ

సిడబ్ల్యుసి ఛైర్మన్ అతుల్ జై తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ నీటిపారుదలకు సంబంధించి అనేక విషయాలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా..

Ramakrishna Rao: ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

Ramakrishna Rao: ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ప్రజలకు మెరుగైన సేవలందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.

Uttam: ఏపీ నీటి దోపిడీకి బీఆర్‌ఎస్‌ మద్దతు

Uttam: ఏపీ నీటి దోపిడీకి బీఆర్‌ఎస్‌ మద్దతు

ఆంధ్రప్రదేశ్‌ నీటి దోపిడీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మద్దతు పలికిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

Minister Uttam: కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం

Minister Uttam: కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం

Minister Uttam: తెలంగాణలో చేసిన బీసీ గణనను కేంద్రం అవలంబిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీసీ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే, జనాభాకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Uttam: యాసంగి సన్నాలకూ రూ.500 బోనస్‌

Uttam: యాసంగి సన్నాలకూ రూ.500 బోనస్‌

యాసంగిలో పండిన సన్న రకం ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని, వానాకాలం తరహాలోనే ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్‌

Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్‌

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కు మళ్లీ పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి