Home » UNO
భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం.
వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.
ఆకాశంలో గుర్తుతెలియని వస్తువొకటి ఎగురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది. సినీ నిర్మాత జెరెమీ కార్బెల్ ఎక్స్(X Twitter) అకౌంట్ లో దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
భారత్ లో 2025నాటికి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని ఐక్యరాజ్మసమితి(UNO) నివేదిక వెల్లడించింది. "ఇంటర్కనెక్టడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023" పేరుతో.. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం – ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ (UNU-EHS) ప్రచురించిన ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 70 శాతం భూగర్భ జలాలను వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు.
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంపై భారత్(India) ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి(UN) భద్రతామండలిలో రాయబారి ఆర్ రవీంద్ర ఇదే అంశంపై మాట్లాడారు
గాజాలోని ఐక్య రాజ్య సమితి(ఐరాస) క్యాంప్సను హమాస్ ఉగ్రవాదులు లూటీ చేశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యకర్తల ముసుగులో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్
ఆఫ్గనిస్తాన్(Afghanisthan) దేశాన్ని తాలిబన్లు వశపరుచుకున్న తరువాత అక్కడ మానవ స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రశ్నించేవారిని అణిచివేయడం.. ఎదురెళ్లినవారిని కాలగర్భంలో కలిపేయడం ఇదే తంతు. ఆ దేశాన్ని తాలిబన్లు(Talibans) పాలించి 19 నెలలు కావస్తుండగా ఇప్పటి వరకు మానవ హక్కుల(Human Rights) ఉల్లంఘనలో ఆ దేశం కొత్త రికార్డులు లిఖిస్తోంది.
దేశం పేరును ఇండియా నుంచి భారత్గా (Bharat name change) మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస (United Nations) ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రస్ డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్ హక్ మాట్లాడుతూ..