• Home » UNO

UNO

UNGA 80th Session: నేడు ఐరాస 80వ సర్వసభ్య సమావేశం.. కీలక అంశాలపై ప్రపంచ నాయకుల చర్చలు

UNGA 80th Session: నేడు ఐరాస 80వ సర్వసభ్య సమావేశం.. కీలక అంశాలపై ప్రపంచ నాయకుల చర్చలు

ప్రపంచ దృష్టిని ఆకర్షించే వేదికగా మరోసారి ఐక్యరాష్ట్ర సమితి (UNO) మళ్లీ రంగంలోకి దిగింది. 80వ సర్వసభ్య సమావేశం (UNGA 80) సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు, 29న జరిగే ఉన్నత స్థాయి సాధారణ చర్చలతో కీలక మైలురాయిగా నిలవనుంది.

UN Security Council Debate: ఐరాసలో ఇండస్ ఒప్పందంపై భారత్-పాక్ మధ్య తీవ్ర వాదనలు

UN Security Council Debate: ఐరాసలో ఇండస్ ఒప్పందంపై భారత్-పాక్ మధ్య తీవ్ర వాదనలు

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి వాడివేడి వాదనలు కొనసాగాయి. కాశ్మీర్ అంశంపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అస్పష్టత, ఇండస్ నీటి ఒప్పందంపై చర్చలు క్రమంగా తీవ్ర విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి.

Pakistan: పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. ఫలితం లేకుండా పోయిన UNSC మీటింగ్

Pakistan: పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. ఫలితం లేకుండా పోయిన UNSC మీటింగ్

Big Jolt To Pakistan: ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్ దౌత్యం ఫలించింది. ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న పాక్ డిమాండ్‌కు.. భద్రతా మండలి సభ్య దేశాలు ఒప్పుకోమని తేల్చి చెప్పాయి.

India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన

India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన

సైనిక పరిష్కారం పరిష్కారం కాదు అని పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

UNGA: ఫోన్లతో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు.. భారత్‌లో డిజిటలైజేషన్ భేష్: ఐరాస

UNGA: ఫోన్లతో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు.. భారత్‌లో డిజిటలైజేషన్ భేష్: ఐరాస

స్మార్ట్ ఫోన్లతో భారత్‌లో గత ఆరేళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు. డిజిటలైజేషన్‌లో భారత్ వేగాన్ని ఆయన ప్రశంసించారు.

International Yoga Day 2024: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఎప్పటి నుంచి జరుపుతున్నారు..

International Yoga Day 2024: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఎప్పటి నుంచి జరుపుతున్నారు..

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 21న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Boat Sinks: మునిగిన పడవ.. 49 మంది మృతి, 140 మంది గల్లంతు

Boat Sinks: మునిగిన పడవ.. 49 మంది మృతి, 140 మంది గల్లంతు

యెమెన్‌(Yemens)లో ఘోర విషాదం చోటుచోసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తా(boat sinks) పడటంతో 49 మంది మృత్యువాత చెందగా, 140 మంది గల్లంతయ్యారు. గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండా వెళుతుండగా సోమవారం సాయంత్రం యెమెన్ దక్షిణ తీరంలో పడవ మునిగిపోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Indian Economy: చైనాకు షాక్, భారత్‌కు గుడ్ న్యూస్..UNO రిపోర్ట్‌లో..

Indian Economy: చైనాకు షాక్, భారత్‌కు గుడ్ న్యూస్..UNO రిపోర్ట్‌లో..

భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

 Afghanistan floods: పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు

Afghanistan floods: పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు

భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్‌లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.

Food Crises: ఆహార సంక్షోభంపై సంచలన నివేదిక.. వీరిపైనే ఎక్కువ ప్రభావం

Food Crises: ఆహార సంక్షోభంపై సంచలన నివేదిక.. వీరిపైనే ఎక్కువ ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి