• Home » Ukraine

Ukraine

Narendra Modi: మళ్లీ విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

Narendra Modi: మళ్లీ విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్ట్ 21వ తేదీన ప్రధాని మోదీ పోలాండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌లో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

చిరు దేశం.. సింహనాదం

చిరు దేశం.. సింహనాదం

రెండు దేశాలు కొట్టుకుంటే యుద్ధం. ఒక దేశం వచ్చి మీద పడిపోతే దండయాత్ర. అలా రష్యా తమపై చేసిన దండయాత్రను ఉక్రెయిన్‌ ఇప్పుడు యుద్ధంగా మార్చింది! తమ మీదకొచ్చి పడిపోతున్న రష్యన్‌ సేనలను ఇన్నాళ్లుగా సమర్థంగా నిలువరిస్తున్న ఉక్రెయిన్‌.. ఇప్పుడు తెల్లటి త్రిభుజం(వైట్‌

రష్యాలోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

రష్యాలోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాలోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులకు భారత రాయబార కార్యాలయం పలు హెచ్చరికలు జారీ చేసింది. బ్రయాన్స్క్‌, బెల్‌గొరోడ్‌, కుర్స్క్‌ ప్రాంతాలను ఖాళీ చేసే

Delhi : జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంటులో మంటలు

Delhi : జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంటులో మంటలు

ఐరోపా ఖండంలోనే అతిపెద్ద న్యూక్లియర్‌ విద్యుత్తు కేంద్రమైన జపోరిజియాలో ఆదివారం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడుల వల్లే ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని రష్యా ఆరోపించగా.. ప్లాంట్‌లో కూలింగ్‌ టవర్స్‌లో మంటలకు రష్యానే కారణమని ఉక్రెయిన్‌ పేర్కొంది.

Ukraine : రష్యా సైనికులపైకి బ్యాడ్‌ రోబో డాగ్స్‌

Ukraine : రష్యా సైనికులపైకి బ్యాడ్‌ రోబో డాగ్స్‌

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల ఆయుధాలతో పోరాడుతూనే.. మరోవైపు ప్రాణనష్టం తగ్గించేందుకు ‘బ్యాడ్‌’ రోబో డాగ్స్‌ను బరిలో దింపనుంది. ఉక్రెయిన్‌ త్వరలోనే తమ సైనికులకు ముందు వరసలో వీటిని మోహరించనుంది.

Conflict: రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ బలగాలు

Conflict: రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ బలగాలు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ బలగాలు మరో అడుగు ముందుకేసి రష్యా భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయి.

Delhi : వచ్చేనెల ఉక్రెయిన్‌ పర్యటనకు మోదీ!

Delhi : వచ్చేనెల ఉక్రెయిన్‌ పర్యటనకు మోదీ!

వచ్చేనెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23 లేదా 24 తేదీన మోదీ కీవ్‌ వెళ్తారని, ఆ దేశ అధ్యక్షుడు జెలన్‌స్కీతో భేటీ అవుతారని సమాచారం.

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు మోదీ రెడీ..ఎప్పుడంటే..?

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు మోదీ రెడీ..ఎప్పుడంటే..?

ఉక్రెయిన్‌పై రష్యా 2022లో సైనిక చర్యకు దిగిన తర్వాత తొలిసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆయన కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.. యుద్ధ ప్రారంభం తరువాత తొలిసారి

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.. యుద్ధ ప్రారంభం తరువాత తొలిసారి

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. మోదీ ఆగస్టులో కీవ్‌కు వెళ్లనున్నట్లు పీఎంవో వర్గాలు శనివారం తెలిపాయి.

Russo-Ukrainian War: ఇదేం బుద్ధి.. చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుంటున్న రష్యా?

Russo-Ukrainian War: ఇదేం బుద్ధి.. చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుంటున్న రష్యా?

ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా ఉక్రెయిన్‌కి చెందిన ఓ సైనికుడి(యుద్ధ ఖైదీ) భార్య సంచలన ఆరోపణలు చేసింది. యుద్ధంలో చనిపోయిన సైనికుల అవయవాలను రష్యా దొంగిలించి అమ్ముతోందని ఆమె ఆరోపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి