Home » Ukraine
ఉక్రెయిన్పై రష్యా 2022లో సైనిక చర్యకు దిగిన తర్వాత తొలిసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆయన కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. మోదీ ఆగస్టులో కీవ్కు వెళ్లనున్నట్లు పీఎంవో వర్గాలు శనివారం తెలిపాయి.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా ఉక్రెయిన్కి చెందిన ఓ సైనికుడి(యుద్ధ ఖైదీ) భార్య సంచలన ఆరోపణలు చేసింది. యుద్ధంలో చనిపోయిన సైనికుల అవయవాలను రష్యా దొంగిలించి అమ్ముతోందని ఆమె ఆరోపించింది.
రష్యా- ఉక్రెయిన్ మధ్య చాలా కాలంలో భీకర యుద్దం కొనసాగుతుంది. అలాంటి రష్యాలో ఆ దేశ సైనికులు వేసుకునే బూట్లు భారత్లో తయారవుతాయన్న సంగతి అతి కొద్ది మందికే మాత్రమే తెలుసు.
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ ప్రధాని వోలోదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ ఆలింగనం చేసుకోవడంపై..
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు సాయం చేసే విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రష్యా భూభాగంలో తమ ఆయుధాలతో దాడి చేసేందుకు మే నెలలో ఉక్రెయిన్కు అనుమతినిచ్చిన అమెరికా..
మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ భారతీయ జ్యోతిష్య నిపుణులు కుశాల్ కుమార్. రాబోయే 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో..
స్లొవేకియా దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై బుధవారం హత్యాయత్నం జరిగింది. హ్యాండ్లోవా నగరంలో మంత్రిమండలి సమావేశంలో పాల్గొని బయటికొచ్చిన అనంతరం ఆయనపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా అనుకూలుడిగా పేరున్న ఫికో, గతంలో రెండు పర్యాయాలు (2006-10, 20012-18) ప్రధానిగా పనిచేశారు.
ఉక్రెయిన్పై సైనిక చర్యలో నాటో దేశాలు తమను రెచ్చగొడితే అణ్వాయుధాలను వాడటానికి కూడా వెనుకాడబోమన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దిశగా ఓ అడుగు ముందుకేశారు.