Home » Ukraine
ప్రధాని నరేంద్ర మోదీ 2014లో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 78 విదేశీ పర్యటనలు చేశారు! ఒక దేశ ప్రధాని ఇలా విదేశీ పర్యటనలు చేయడం సాధారణమైన విషయమే కాబట్టి ఎవరూ ఆ పర్యటనల గురించి అంతగా పట్టించుకోలేదు!
ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘ట్రైన్ఫోర్స్ వన్’ అనే విలాసవంతమైన రైలులో ప్రయాణించనున్నారు.
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. భారత ప్రధాని పోలాండ్లో పర్యటిస్తుండడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్ట్ 21వ తేదీన ప్రధాని మోదీ పోలాండ్కు చేరుకోనున్నారు. అనంతరం ఆగస్ట్ 23న ఉక్రెయిన్లో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
రెండు దేశాలు కొట్టుకుంటే యుద్ధం. ఒక దేశం వచ్చి మీద పడిపోతే దండయాత్ర. అలా రష్యా తమపై చేసిన దండయాత్రను ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధంగా మార్చింది! తమ మీదకొచ్చి పడిపోతున్న రష్యన్ సేనలను ఇన్నాళ్లుగా సమర్థంగా నిలువరిస్తున్న ఉక్రెయిన్.. ఇప్పుడు తెల్లటి త్రిభుజం(వైట్
ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాలోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులకు భారత రాయబార కార్యాలయం పలు హెచ్చరికలు జారీ చేసింది. బ్రయాన్స్క్, బెల్గొరోడ్, కుర్స్క్ ప్రాంతాలను ఖాళీ చేసే
ఐరోపా ఖండంలోనే అతిపెద్ద న్యూక్లియర్ విద్యుత్తు కేంద్రమైన జపోరిజియాలో ఆదివారం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడుల వల్లే ప్లాంట్లో మంటలు చెలరేగాయని రష్యా ఆరోపించగా.. ప్లాంట్లో కూలింగ్ టవర్స్లో మంటలకు రష్యానే కారణమని ఉక్రెయిన్ పేర్కొంది.
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల ఆయుధాలతో పోరాడుతూనే.. మరోవైపు ప్రాణనష్టం తగ్గించేందుకు ‘బ్యాడ్’ రోబో డాగ్స్ను బరిలో దింపనుంది. ఉక్రెయిన్ త్వరలోనే తమ సైనికులకు ముందు వరసలో వీటిని మోహరించనుంది.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఉక్రెయిన్ బలగాలు మరో అడుగు ముందుకేసి రష్యా భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయి.
వచ్చేనెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23 లేదా 24 తేదీన మోదీ కీవ్ వెళ్తారని, ఆ దేశ అధ్యక్షుడు జెలన్స్కీతో భేటీ అవుతారని సమాచారం.