• Home » Ukraine

Ukraine

Ukraine Russia War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో కీలక అప్‌డేట్

Ukraine Russia War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో కీలక అప్‌డేట్

ఉక్రెయిన్, రష్యా మధ్య రెండున్నరేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

US President Joe Biden : చొరవ చూపండి

US President Joe Biden : చొరవ చూపండి

రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్‌ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కోరారు. మోదీ-బైడెన్‌ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు.

ఉక్రెయిన్‌ మహా దూకుడు!

ఉక్రెయిన్‌ మహా దూకుడు!

ఆయుధాగారాలే లక్ష్యంగా రష్యాపై విరుచుకుపడుతోంది ఉక్రెయిన్‌..! గత బుధవారం ట్వెర్‌ ప్రావిన్స్‌ తుర్పెట్‌ గ్రామంలో ఉన్న భారీ డిపోను ధ్వంసం చేసి కలకలం రేపింది..!

ట్రంప్‌పై కాల్పులకు యత్నించింది 58 ఏళ్ల ర్యాన్‌ రౌత్‌

ట్రంప్‌పై కాల్పులకు యత్నించింది 58 ఏళ్ల ర్యాన్‌ రౌత్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై తాజాగా దాడికి యత్నించిన వ్యక్తిని 58 ఏళ్ల వయసున్న ర్యాన్‌ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో కీలక పరిణామం.. మాస్కో‌ వెళ్లనున్న అజీత్ ధోవల్

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో కీలక పరిణామం.. మాస్కో‌ వెళ్లనున్న అజీత్ ధోవల్

రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ మధ్యవర్తిగా వ్యవహరించబోతోందా? ఈ మేరకు త్వరలోనే తనవంతు ప్రయత్నం మొదలుపెట్టనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు చేపట్టేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్ ధోవల్ ఈ వారంలోనే రష్యా వెళ్లనున్నారని కేంద్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Russia: భారత్‌ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు సిద్ధం

Russia: భారత్‌ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు సిద్ధం

ఉక్రెయిన్‌పై రెండున్నరేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా.. శాంతి చర్చల్లో భారత్‌ మధ్యవర్తిత్వం వహించగలదని అభిప్రాయపడింది.

Vladimir Putin: శాంతి చర్చలకు సిద్ధం.. రష్యా అధ్యక్షుడి కీలక ప్రకటన

Vladimir Putin: శాంతి చర్చలకు సిద్ధం.. రష్యా అధ్యక్షుడి కీలక ప్రకటన

ఉక్రెయిన్, రష్యా యుద్ధం విరమించుకునే విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించగలవని ఆయన అన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. క్షిపణి దాడుల్లో 41 మంది మృతి

Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. క్షిపణి దాడుల్లో 41 మంది మృతి

రష్యా క్షిపణులు ఒక విద్యా సంస్థను, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్టు జెలెన్‌స్కీ తెలిపారు. శిథిలాల క్రింద చిక్కుకున్న పలువురిని రక్షించినట్టు చెప్పారు. 180 మందికి పైగా గాయపడగా, 41 మంది వరకూ మరణించినట్టు సమాచారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Kiev : ఉక్రెయిన్‌పై భీకర దాడులు

Kiev : ఉక్రెయిన్‌పై భీకర దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. తమదేశంలోకి చొచ్చుకువస్తున్న ఉక్రెయిన్‌కు చెక్‌ పెడుతూ.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 200కు పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిపింది.

Kiev : ఉక్రెయిన్‌ శాంతి సదస్సు భారత్‌లో!

Kiev : ఉక్రెయిన్‌ శాంతి సదస్సు భారత్‌లో!

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన లక్ష్యంగా రెండో విడత అంతర్జాతీయ శాంతి సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి