• Home » Ukraine

Ukraine

Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. క్షిపణి దాడుల్లో 41 మంది మృతి

Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. క్షిపణి దాడుల్లో 41 మంది మృతి

రష్యా క్షిపణులు ఒక విద్యా సంస్థను, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్టు జెలెన్‌స్కీ తెలిపారు. శిథిలాల క్రింద చిక్కుకున్న పలువురిని రక్షించినట్టు చెప్పారు. 180 మందికి పైగా గాయపడగా, 41 మంది వరకూ మరణించినట్టు సమాచారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Kiev : ఉక్రెయిన్‌పై భీకర దాడులు

Kiev : ఉక్రెయిన్‌పై భీకర దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. తమదేశంలోకి చొచ్చుకువస్తున్న ఉక్రెయిన్‌కు చెక్‌ పెడుతూ.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 200కు పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిపింది.

Kiev : ఉక్రెయిన్‌ శాంతి సదస్సు భారత్‌లో!

Kiev : ఉక్రెయిన్‌ శాంతి సదస్సు భారత్‌లో!

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన లక్ష్యంగా రెండో విడత అంతర్జాతీయ శాంతి సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు.

Delhi :  ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన భేష్‌..!

Delhi : ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన భేష్‌..!

ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీపై ప్రపంచ మీడియా సానుకూలంగా స్పందించింది. ‘యుద్ధంలో తలపడుతున్న ఇరు దేశాల మధ్య సమతూకంతో మోదీ వ్యవహరించారు’ అని న్యూయార్క్స్‌ టైమ్స్‌ పేర్కొంది.

Mascow : ‘అదృశ్య’ దుస్తులు!

Mascow : ‘అదృశ్య’ దుస్తులు!

కుర్స్క్‌ ప్రాంతంలోకి చొచ్చుకురావడంలో ఉక్రెయిన్‌ బలగాలు విజయం సాధించడం వెనుక ‘అదృశ్య దుస్తుల’ పాత్ర ఉందని రష్యా ఆరోపించింది.

PM Modi: రెండు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ

PM Modi: రెండు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు.

Narendra Modi: ముగిసిన ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన.. జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi: ముగిసిన ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన.. జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఉక్రెయిన్(Ukraine) పర్యటనపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. అసలేం జరుగుతుంది, ఏం చర్చిస్తున్నారనే అంశాలపై ఆసక్తిగా ఉన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ తన ఒకరోజు పర్యటన ముగించుకుని ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Modi in Ukrain: భారత్ తటస్థంగానో, ఉదాసీన ప్రేక్షకుడిగానో ఉండదు.. మోదీ ఉద్ఘాటన

Modi in Ukrain: భారత్ తటస్థంగానో, ఉదాసీన ప్రేక్షకుడిగానో ఉండదు.. మోదీ ఉద్ఘాటన

చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు పునరుద్ఘాటించారు. శాంతి నెలకొనేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని అన్నారు.

PM Modi: జెలెన్ స్కీకి ప్రధాని మోదీ భరోసా..

PM Modi: జెలెన్ స్కీకి ప్రధాని మోదీ భరోసా..

ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో బిజీగా ఉన్నారు. ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకి భారత ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతా కీ జై అని పెద్ద ఎత్తున నినాదించారు. 200 మంది భారతీయులను ప్రధాని మోదీ కలిశారు. తర్వాత ఫోమిన్ బొటానికల్ గార్డెన్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

 PM Modi : సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు

PM Modi : సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు

సమస్యలకు యుద్ధ భూమిలో పరిష్కారం లభించదని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్‌, పశ్చిమాసియా సంక్షోభాలు యావత్‌ ప్రపంచానికి చేటు అని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి