Home » Ukraine
శాంతి చర్చలు మొదలు కానున్న వేళ ఉక్రెయిన్ రష్యాకు భారీ షాకిచ్చింది. రష్యాకు అత్యాధునిక ఎస్-350 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తాము ధ్వంసం చేసినట్టు తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.
ఐరోపా దేశాల రక్షణ కోసం ఉమ్మడిగా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. ఐరోపాకు అమెరికా అండగా నిలిచే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. ఐరోపా భవితవ్యం ఐరోపా వాసుల చేతుల్లోనే ఉందని అన్నారు.
ఏ దేశానికి వెళ్ళినా, ఆ దేశ ప్రజలు-భారతీయుల మధ్య సత్సంబంధాలను పటిష్ట పరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య నీతి సాగుతోంది. బహుళ ధ్రువ ప్రపంచంలో ఎటువైపూ వాలిపోకుండా, సమాన దూరం పాటిస్తూ, సమతుల్యతతో అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
సుమారు 8 డ్రోన్లు కజన్లోని ఆకాశహర్మ్యాలను ఢీకొట్టినట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు వెంటనే రంగప్రవేశం చేసినట్టు రష్యా న్యూస్ ఎజెన్సీ 'టాస్' తెలిపింది.
రష్యా దాడులు భయానకంగా ఉంటున్నాయని, వాటిని తట్టుకుని, ఎదురుదాడి చేసే వనరులు తమ వద్ద లేవని సైన్యంలో విధులకు ఎగనామం పెట్టిన సెర్హీ నెజ్డిలోవ్ అనే సైనికుడు పేర్కొన్నారు.
యుద్ధం ప్రారంభమైన 1000వ రోజున ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులు జరిపిన నేపథ్యంలో.. రష్యా అప్రమత్తమైంది.
రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అనుమతినిచ్చిన తర్వాతి రోజే.. బైడెన్ సర్కారు మరో దూకుడు నిర్ణయాన్ని ప్రకటించింది.
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండించడంలో జీ-20 సదస్సు డిక్లరేషన్ వరుసగా రెండో ఏడాది కూడా విఫలమైంది.
ఉక్రెయిన్పై రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున పలు నగరాల్లోని ఇంధన మౌలిక వనరులను లక్ష్యంగా పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది.
తమ దేశంపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభాన్ని ఆయన ఆపగలరని వ్యాఖ్యానించారు.