• Home » Ukraine

Ukraine

రష్యాలోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

రష్యాలోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాలోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులకు భారత రాయబార కార్యాలయం పలు హెచ్చరికలు జారీ చేసింది. బ్రయాన్స్క్‌, బెల్‌గొరోడ్‌, కుర్స్క్‌ ప్రాంతాలను ఖాళీ చేసే

Delhi : జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంటులో మంటలు

Delhi : జపోరిజియా న్యూక్లియర్‌ ప్లాంటులో మంటలు

ఐరోపా ఖండంలోనే అతిపెద్ద న్యూక్లియర్‌ విద్యుత్తు కేంద్రమైన జపోరిజియాలో ఆదివారం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడుల వల్లే ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని రష్యా ఆరోపించగా.. ప్లాంట్‌లో కూలింగ్‌ టవర్స్‌లో మంటలకు రష్యానే కారణమని ఉక్రెయిన్‌ పేర్కొంది.

Ukraine : రష్యా సైనికులపైకి బ్యాడ్‌ రోబో డాగ్స్‌

Ukraine : రష్యా సైనికులపైకి బ్యాడ్‌ రోబో డాగ్స్‌

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల ఆయుధాలతో పోరాడుతూనే.. మరోవైపు ప్రాణనష్టం తగ్గించేందుకు ‘బ్యాడ్‌’ రోబో డాగ్స్‌ను బరిలో దింపనుంది. ఉక్రెయిన్‌ త్వరలోనే తమ సైనికులకు ముందు వరసలో వీటిని మోహరించనుంది.

Conflict: రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ బలగాలు

Conflict: రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ బలగాలు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ బలగాలు మరో అడుగు ముందుకేసి రష్యా భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయి.

Delhi : వచ్చేనెల ఉక్రెయిన్‌ పర్యటనకు మోదీ!

Delhi : వచ్చేనెల ఉక్రెయిన్‌ పర్యటనకు మోదీ!

వచ్చేనెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23 లేదా 24 తేదీన మోదీ కీవ్‌ వెళ్తారని, ఆ దేశ అధ్యక్షుడు జెలన్‌స్కీతో భేటీ అవుతారని సమాచారం.

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు మోదీ రెడీ..ఎప్పుడంటే..?

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు మోదీ రెడీ..ఎప్పుడంటే..?

ఉక్రెయిన్‌పై రష్యా 2022లో సైనిక చర్యకు దిగిన తర్వాత తొలిసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆయన కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.. యుద్ధ ప్రారంభం తరువాత తొలిసారి

PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ.. యుద్ధ ప్రారంభం తరువాత తొలిసారి

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. మోదీ ఆగస్టులో కీవ్‌కు వెళ్లనున్నట్లు పీఎంవో వర్గాలు శనివారం తెలిపాయి.

Russo-Ukrainian War: ఇదేం బుద్ధి.. చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుంటున్న రష్యా?

Russo-Ukrainian War: ఇదేం బుద్ధి.. చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుంటున్న రష్యా?

ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా ఉక్రెయిన్‌కి చెందిన ఓ సైనికుడి(యుద్ధ ఖైదీ) భార్య సంచలన ఆరోపణలు చేసింది. యుద్ధంలో చనిపోయిన సైనికుల అవయవాలను రష్యా దొంగిలించి అమ్ముతోందని ఆమె ఆరోపించింది.

Bihar: రష్యా సైన్యానికి హజీపూర్ బూట్లు.. పెరుగుతున్న డిమాండ్

Bihar: రష్యా సైన్యానికి హజీపూర్ బూట్లు.. పెరుగుతున్న డిమాండ్

రష్యా- ఉక్రెయిన్ మధ్య చాలా కాలంలో భీకర యుద్దం కొనసాగుతుంది. అలాంటి రష్యాలో ఆ దేశ సైనికులు వేసుకునే బూట్లు భారత్‌లో తయారవుతాయన్న సంగతి అతి కొద్ది మందికే మాత్రమే తెలుసు.

Modi-Putin: ఇదో వినాశకరమైన దెబ్బ.. మోదీ-పుతిన్ ఆలింగనంపై జెలెన్‌స్కీ ఫైర్

Modi-Putin: ఇదో వినాశకరమైన దెబ్బ.. మోదీ-పుతిన్ ఆలింగనంపై జెలెన్‌స్కీ ఫైర్

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ ప్రధాని వోలోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ఆలింగనం చేసుకోవడంపై..

తాజా వార్తలు

మరిన్ని చదవండి