Home » Udayanidhi Stalin
సూర్య చంద్రులు ఉన్నంత వరకు సనాతన ధర్మం(Sanathana Dharma) ఉంటుందని అస్సాం(Assam) ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sharma) అన్నారు. మధ్యప్రదేశ్(Madyapradesh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ(BJP) ఇవాళ జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించింది. ఆ యాత్రలో పాల్గొన్న హిమంత సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మాన్ని (Sanatana Dharma row) నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, రాష్ట్రమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తీవ్ర దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) స్పందించారు. తమిళనాడు మంత్రి చేస్తున్న ప్రకటనలు ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)పై చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్ను
సనాతన ధర్మాన్ని అగౌరవరచడమే లక్ష్యంగా ఇండియా కూటమి పని చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఛత్తీస్గఢ్లోని జష్పూర్లో బీజేపీ 'పరివర్తన్ యాత్ర' (మార్చ్ ఫర్ చేంజ్)లో ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ లక్ష్యంగా చేసుకుని నడ్డా పదునైన విమర్శలు చేశారు.
హిందీ భాష దేశాన్ని ఏకం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు.
మంత్రి ఉదయనిధి చాలా స్పష్టంగా మాట్లాడారని సీనియర్ నటుడు సత్యరాజ్(Senior actor Sathyaraj) అభిప్రాయం వ్యక్తం చేశారు. సనాతన
గతంలో జరిగిన అనేక దాడులు సనాతన ధర్మానికి నష్టం కలిగించలేకపోయాయన్నారు. నేడు కూడా పరాన్నజీవులు అధికార దాహంతో చేసే దాడుల వల్ల ఎటువంటి హాని జరగదని స్పష్టం చేశారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి పలు రాష్ట్రాల్లో తనపై బీజేపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు
సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెప్పిన నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మంలో వచ్చిన సమస్యలను పరిష్కరించడం కోసం ఎప్పటికప్పుడు అదే ధర్మం నుంచి సాధువులు, స్వామీజీలు ఉద్భవించారని చెప్పారు.
సనాతన ధర్మం (Sanatana Dharma) డెంగ్యూ, మలేరియా లాంటిదని, నిర్మూలించాలంటూ పిలుపునిచ్చిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్కు (Udayanidhi Stalin) మద్ధతు పెరుగుతోంది. ఉదయనిధికి మద్ధతుగా ఆ రాష్ట్రమంత్రి, డీఎంకే నేత ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.