Home » TwitterX
Twitter bird logo: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను వేలం వేసింది. ఆక్షన్లో ఈ నీలి పక్షి ఎంత ధర పలికిందంటే..
బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో గతేడాది జూన్ 5న తోటి వ్యోమగామి బచ్ విల్మోర్తో ఐఎస్ఎస్ (ISS)కు చేరుకున్న సునీతా విలియమ్స్ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఏడు నెలలుగా అక్కడే చిక్కుకున్న ఆమె నడవటం మర్చిపోయానని ఇటీవల వెల్లడించడంతో అందరూ షాక్కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని స్పేస్ఎక్స్ని కోరినట్లు మస్క్ ప్రకటించారు..
ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్ సేవల్లో అంతరాయంపై ఓ ప్యాసెంజర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. ఐఆర్సీటీసీ తత్కాల్ సిస్టమ్లో అసలు ఏం జరుగుతోందంటూ పలువురు ప్యాసింజర్లు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు..
ఎక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. భారత్లో ఎక్స్ ప్రీమియం ప్లాన్ ధరలు పెంచినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త ధరల ప్రకారం ఎంత చెల్లించాలంటే..
ఆదాయం వచ్చే మరో దారి లేని స్థితిలో.. పదేళ్లుగా చేస్తున్న ఉద్యోగం వదిలేసుకునే సాహసం చెయ్యగలరా? అదీ ఏడాదికి రూ.కోటి జీతం వచ్చే జాబ్. ఆలోచించడానికే వింతగా అనిపిస్తోంది కదూ.. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల టెకీ ఈ పనే చేశాడు.. ఎఁదుకోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం 'ఎక్స్'(గతంలో ట్విటర్)ను అణచివేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం కుట్ర పన్నుతోందా. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎక్స్(ట్విటర్) విలువ రెండేళ్ల క్రితం ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన సమయంతో పోలిస్తే, ఏకంగా 80 శాతం తగ్గిందని పెట్టుబడుల దిగ్గజ సంస్థ ఫెడెలిటీ తెలిపింది. మస్క్ యాజమాన్యంలో కంపెనీ ఆర్థిక పనితీరు, భవితవ్యంపై తలెత్తిన ఆందోళనలే ఇందుకు కారణమని వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సుప్రీం కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల(Kalvakuntla Kavitha) కవిత బుధవారం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న విషయం విదితమే.
సరిగ్గా ఏడాది కిందట.. హిండెన్ బర్గ్(Hinderburg Report) అనే సంస్థ అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదిక ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ నివేదిక దెబ్బకు అదానీ కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి.
సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో కొన్ని పండ్లు కనిపిస్తున్నాయి. దానికి నవ్వడమేంటి అనుకుంటున్నారా. షీతల్ యాదవ్ అనే భారతీయ మహిళ "ప్రొటీన్ ఫుల్ డైట్" అనే క్యాప్షన్తో ఎక్స్లో కొన్ని పండ్లు ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు.