Home » Twitter
ఢిల్లీ వాసులు మెట్రో రైళ్లను కేవలం ప్రయాణాల కోసమే కాకుండా రకరకాల పనుల కోసం ఉపయోగిస్తుంటారు. రైళ్లలో డ్యాన్సింగ్, రొమాన్స్, స్టంట్లు మొదలైనవి చేసి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా సీటు గురించి ఇద్దరు మహిళల మధ్య చిన్నగా మొదలైన గొడవ చాలా పెద్దదిగా మారిపోయింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్లో చూడొచ్చు.
విశాఖ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి తాము చెబుతున్నా సీఎం జగన్ మూర్కత్వంగా ముందుకేళితే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయన్నారు.
దేశంలో అత్యంత పాపులర్ అయిన ఫుడ్ డెలివరీ యాప్ ``జొమాటో`` సోషల్ మీడియా ద్వారా తన వినియోగదారులతో నిత్యం టచ్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. సందర్భానికి తగినట్టుగా కరెంట్ టాపిక్స్పై ఫన్నీగా స్పందిస్తుంటుంది. ఒక్కోసారి ఫన్నీ ట్వీట్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.
ఎలుకలు చాలా సాధారణంగా, చిన్నగానే ఉంటాయి కానీ, అవి కలుగచేసే నష్టం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. చరిత్రలోనే అతి భయంకరమన ప్రాణనష్టానికి కారణమైన ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేసినవి ఎలుకలే. అంతేకాదు ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ తిరిగే ఎలుకలు చాలా ఆస్తి నష్టాన్ని కూడా కలుగచేస్తాయి
ఇది హండ్రెడ్ పర్సెంట్ అసంభవం.. గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగే పని కాదు. ఏపీలో చేస్తున్నారు కదా? చూద్దాం కదా? ఏపీలో ఏం జరిగిందో..! అక్కడొక ఎక్సపర్మెంట్ చేశారు. అక్కడ ఏమీ మనుగడ జరగలేదు.. తెలియదా? కమిటీ వేశారంట.. మూడు నెలలకో.. ఆరు నెలలకో ఏదో చెప్తారంట కథ. ఏం చెబుతారనేది మీకు అర్థం కావట్లేదు. సీఎం జగన్ సంగతే చెబుతున్నా?
ఈ భూమి మీద అత్యంత వేగవంతమైన జంతువు చిరుతపులి. చాలా దేశాల్లో చిరుతల సంచారం ఉన్నప్పటికీ.. ఆఫ్రికా, ఇరాన్లో వీటి సంఖ్య చాలా ఎక్కువ. ఈ చిరుతలో గంటకు 80 నుంచి 90 కి.మి. వేగంతో పరిగెత్తగలవు. ఆఫ్రికాలో చిరుతలు ఎక్కువగా సమూహంగా కనిపిస్తాయి. కలిసి వేటాడతాయి. ఇవి అత్యంత క్రూర జంతువులు.
బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పోరాడటం మాత్రమే తెలుసు తల్లికి. ఇది మనుషులలో అయినా జంతువులలో అయినా బేధం ఏమీ ఉండదు.
తాను ట్విటర్ని సొంతం చేసుకున్నప్పటి నుంచి.. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్తో ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. మొదట ఆఫీస్లో మార్పులతో తెగ హంగామా చేసిన మస్క్.. ఆ తర్వాత ఈ ప్లాట్ఫార్మ్పై తన పైత్యం ప్రదర్శించడం..
మహేంద్ర సింగ్ ధోనీ అంటూ కేవలం ఓ క్రికెట్ ఆటగాడు మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. భారత క్రికెట్ను అత్యున్నత శిఖరాల వైపు తీసుకెళ్లిన స్ఫూర్తిదాయక నాయకుడు. అందుకే ధోనీ క్రికెట్కు రిటైర్మెంట్కు ప్రకటించినా అతడిని అభిమానించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.