Home » Twitter
మనదేశంలోని మెట్రో నగరాల్లో రోడ్లపై ట్రాఫిక్ జామ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ జామ్లతో నగర వాసులు పడే నరకయాతన గురించి వివరించనక్కర్లేదు. అయితే చాలా సార్లు వాహనచోదకుల అతి తెలివే ట్రాఫిక్ జామ్లకు కారణమవుతుంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా అప్లోడ్ అవుతున్నాయి. తాజాగా ఓ అడవి ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా వేర్వేరు జాతుల జంతువుల మధ్య సఖ్యత ఉండదు. ఎదురుపడినపుడు అవి గొడవపడేందుకు ప్రయత్నిస్తాయి. బలమైన జంతువు బలహీనమన దానిని భయపెట్టి తరిమేస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం షాక్ అవక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక పాము, ఆవు ఎదురుపడ్డాయి.
ఈ విశాల విశ్వంలో మనిషి మేధస్సుకు చిక్కని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనుషులను ఆశ్చర్యపరిచే ఎన్నో వింత జంతువులు ఉన్నాయి. అలాంటి ఒక్కో అద్భుతం బయటపడినప్పుడల్లా ఆశ్చర్యపోవడం తప్ప చేసేదేం లేదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ విచిత్రమైన చేప చాలా మందిని షాక్కు గురి చేస్తోంది.
ఢిల్లీ వాసులు మెట్రో రైళ్లను కేవలం ప్రయాణాల కోసమే కాకుండా రకరకాల పనుల కోసం ఉపయోగిస్తుంటారు. రైళ్లలో డ్యాన్సింగ్, రొమాన్స్, స్టంట్లు మొదలైనవి చేసి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా సీటు గురించి ఇద్దరు మహిళల మధ్య చిన్నగా మొదలైన గొడవ చాలా పెద్దదిగా మారిపోయింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్లో చూడొచ్చు.
విశాఖ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి తాము చెబుతున్నా సీఎం జగన్ మూర్కత్వంగా ముందుకేళితే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయన్నారు.
దేశంలో అత్యంత పాపులర్ అయిన ఫుడ్ డెలివరీ యాప్ ``జొమాటో`` సోషల్ మీడియా ద్వారా తన వినియోగదారులతో నిత్యం టచ్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. సందర్భానికి తగినట్టుగా కరెంట్ టాపిక్స్పై ఫన్నీగా స్పందిస్తుంటుంది. ఒక్కోసారి ఫన్నీ ట్వీట్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.
ఎలుకలు చాలా సాధారణంగా, చిన్నగానే ఉంటాయి కానీ, అవి కలుగచేసే నష్టం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. చరిత్రలోనే అతి భయంకరమన ప్రాణనష్టానికి కారణమైన ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేసినవి ఎలుకలే. అంతేకాదు ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ తిరిగే ఎలుకలు చాలా ఆస్తి నష్టాన్ని కూడా కలుగచేస్తాయి
ఇది హండ్రెడ్ పర్సెంట్ అసంభవం.. గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగే పని కాదు. ఏపీలో చేస్తున్నారు కదా? చూద్దాం కదా? ఏపీలో ఏం జరిగిందో..! అక్కడొక ఎక్సపర్మెంట్ చేశారు. అక్కడ ఏమీ మనుగడ జరగలేదు.. తెలియదా? కమిటీ వేశారంట.. మూడు నెలలకో.. ఆరు నెలలకో ఏదో చెప్తారంట కథ. ఏం చెబుతారనేది మీకు అర్థం కావట్లేదు. సీఎం జగన్ సంగతే చెబుతున్నా?