Home » Twitter
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
అడవి చాలా థ్రిల్స్ అందిస్తుంది. అక్కడి వాతావరణం, వన్య మృగాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఆ ఆసక్తికర అనుభవం అందుకునేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్ల పేరుతో అడవి యాత్రలకు వెళుతున్నారు. క్రూర మృగాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. మరోవైపు ఈసారి కొంత మంది సిట్టింగ్లను తప్పిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అసంతృప్తులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అసంతృప్తితో ట్వీట్ చేశారు.
చాలా కొద్ది మంది వ్యక్తులకు సాహస క్రీడలంటే ఇష్టం ఉంటుంది. వారు తమ అభిరుచిని నెరవేర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తారు. కొందరు ఆకాశంలో గ్లైడింగ్ చేస్తారు. కొందరు పర్వతాల నుంచి కిందకు దూకుతారు. కొందరు సముద్రంలో సెయిలింగ్కు వెళతారు.
భారత్ కు ఏ మాత్రం తీసిపోకుండా విదేశాల్లోనూ 'కావాలా' పాటతో రెచ్చిపోతున్నారు
మనదేశంలో రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. మనుషుల కంటే జంతువులకు రైలు పట్టాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. రైలు పట్టాలు దాటుతూ వేగంగా వస్తున్న రైళ్ల కింద పడి ఎన్నో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి.
అదృష్టం బాగుంటే సముద్రంలో పడినా ప్రాణాలతో ఒడ్డుకు వచ్చేస్తామనే సామెత. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో చూస్తే ఆ సామెత నిజమేనని ఒప్పుకోక తప్పదు. అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయిన ఓ బాలిక ధైర్యంగా పోరాడడంతో తిరిగి ఒడ్డుకు చేరుకుంది.
సాధారణంగా ఉద్యోగ జీవితంలో ఏదో ఒక అవసరం కోసం సెలవులు పెట్టడం అనేది కామన్. ఆరోగ్యం బాగా లేకనో, కుటుంబ అవసరాల కోసమే సెలవులు అవసరమవుతాయి. చాలా కొద్ది మాత్రమే అసలు సెలవు అనేదే పెట్టుకుండా ప్రతిరోజూ ఆఫీస్కు వెళ్లిపోతారు. అలాంటి వారికి సంస్థ నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి.
దేశ రక్షణే ధ్యేయంగా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న సైనికులు.. అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. అందుకే ఆర్మీ జవాన్లకు ప్రజల నుంచి అమితమైన గౌవర మర్యాదలు లభిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని రియల్ హీరోల్లా చూస్తుంటారు. అలాంటిది...
సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. వాటిలో కొన్ని మాత్రం ఊహకందని స్థాయిలో ఉంటాయి. చివరికి అవి ప్రముఖుల్ని సైతం అవి కట్టిపడేస్తుంటాయి. వినూత్న ప్రయోగాలు చేసే వారిని నిత్యం ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా..