Home » Turkey
ఉగ్రిక్తతల వేళ తుర్కియే డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. సైనిక సిబ్బందిని పంపినట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో టర్కీ, అజర్బైజాన్ను బహిష్కరించాలంటూ భారత్ ప్రజానీకం మండిపడింది. అయినప్పటికీ భారత్పై విషం కక్కడంలో పాక్తో అంటకాడుతున్న తుర్కియే మరోసారి తన నైజం చాటుకుంది.
పహల్గామ్లోని ఉగ్రదాడిని మెజారిటీ దేశాలు ఖండించాయి. అయితే అలాంటి ఉగ్రదాడిపై కూడా సానుభూతి చూపకుండా పాకిస్తాన్కు టర్కీ గుడ్డిగా సపోర్ట్ చేసింది. పాకిస్తాన్కు ఎర్డోగాన్ ప్రభుత్వం డ్రోన్లను కూడా అందించింది. ఆ డ్రోన్లతోనే భారత్పై పాకిస్తాన్ దాడికి దిగింది. సామాన్య పౌరులకు నష్టం కలిగించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఇదే సమయంలో టర్కీ..పాకిస్తాన్కు సాయం చేసిందన్న ఆరోపణలపై టర్కీ తాజాగా స్పందించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
టర్కీ దేశపు అతిపెద్ద నగరం ఇస్తాంబుల్ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపంతో భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. ఇళ్లు, ఆఫీసుల్లో నుంచి జనం పరుగులు తీస్తూ ఆహాకారాలు చేశారు.
భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి ఎర్డోగాన్ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ్దీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమని అన్నారు.
ముంబయి నుంచి ఫ్రాంక్ఫర్డ్ బయలుదేరిన విస్తారా సంస్థకు చెందిన యూకే 27 విమానం.. మార్గ మధ్యంలో తన గమ్యస్థానాన్ని మార్చుకుంది. ఆ క్రమంలో ఇస్తాంబుల్ రాజధాని టర్కీలో విమానం ల్యాండ్ అయింది. ఈ మేరకు విస్తారా సంస్థ శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పష్టం చేసింది.
ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక కేరళ వంటి రాష్ట్రంలో అయితే ఊళ్లకు ఊళ్లే వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూశాం. ఇలాంటి సమయాల్లో కొండ ప్రాంతాల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా...
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.. హమాస్ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో...
హీరోయిన్ పరీక్ష రాస్తుండగా.. రోబో తనకు వినూత్న రీతిలో సాయం చేస్తుంది. ఎగ్జామ్ సెంటర్ భవనం పైనుంచి తన కంటి ద్వారా లేజర్ షో వేసి, తద్వారా పరీక్ష సులభంగా రాసేలా సహకరిస్తుంది. ఇది...
ఇస్తాంబుల్లో ప్రతి రోజూ ప్రజారవాణా సాధనాల్లో 30 కిలోమీటర్ల మేర ఒంటరిగా ప్రయాణించే బోజీ అనే వీధి కుక్క ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యింది.