Home » TSRTC
Telangana RTC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
సిటీ బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. చిల్లర సమస్యకు తావులేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంచుతారు. యూపీఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు టీజీఎస్ ఆర్టీసీ కల్పించింది.
మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా ? అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఏంటి అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.
సంక్రాంతి నాటికి గ్రేటర్లో మరో 50 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్లో 190 ఈవీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
వచ్చే రెండేళ్లలో హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 3వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను నగరం నుంచి బయటకు, ఓఆర్ఆర్ ఆవలకు తరలిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణలో మరో రెండు కొత్త ఆర్టీసీ బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పది పదిహేనేళ్లుగా పలు కారణాలతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ కొత్త డిపోల ఏర్పాటుపై దృష్టి పెట్టలేకపోయిందన్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచితబస్ ప్రయాణం అమలు కోసం కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి టూర్ ప్యాకేజీ కింద ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు బుధవారం తెలిపారు.
కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని టీజీఎ్సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రధానంగా శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు.