Home » TSRTC
'చర్చలు' శక్తివంతమైన ఆయుధం. సమస్య ఎంత జటిలమైనా, పట్టింపులకు పోకుండా ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు.
ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం సభలు పెట్టాయంటూ కవిత మండిపడ్డారు. ప్రతిపక్షం ఉట్టికథలు చెబితే.. ప్రభుత్వం పిట్టకథలు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు.
సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని.. కనీసం సమ్మె నివారణ చర్యలూ చేపట్టలేదని వ్యాఖ్యానించారు.
టీజీఎస్ఆర్టీసీలో మరో సారి సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇచ్చిన హామీల అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని....
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.
ఓ మహిళ.. నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు వైపు నుండి అచ్చంపేటకు వెళ్లడానికి ఉదయమే బస్సు ఎక్కింది. ఇందులో ఎలాంటి విచిత్రం లేకున్నా కూడా.. ఆమె బస్ ఎక్కిన విధానమే అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..
ఫ్రీ బస్సు పథకంతో ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో.. ఆర్టీసీ సిబ్బందిని అంతకు మించి ఇబ్బందులకు గురి చేస్తోందనే చెప్పాలి. ఫ్రీ బస్సు స్కీమ్ పుణ్యమా అని బస్సుల్లో సామర్థ్యానికి మించి ఎక్కేస్తున్నారు జనాలు. వొద్దు బాబోయ్..
టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (వర్క్మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) టోల్ ట్యాక్స్ పెంచిందన్న సాకుతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులపై అదనపు చార్జీల భారాన్ని మోపుతోంది.