• Home » TSRTC

TSRTC

డిపోల్లోనే బస్సులు! తొలిరోజు ఉధృతంగా సాగిన ఆర్టీసీ సమ్మె

డిపోల్లోనే బస్సులు! తొలిరోజు ఉధృతంగా సాగిన ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ సమ్మె తొలిరోజు ఉధృతంగా సాగింది. చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కార్మికులు తెల్లవారుజామునే డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఐదుశాతం బస్సులు మాత్రమే రోడ్లపైకి.....

పహారాలో ఆర్థిక  మంత్రి పేషీ!

పహారాలో ఆర్థిక మంత్రి పేషీ!

తమ సమస్యలపై మంత్రులు, అధికారులను కలిసి చెప్పుకొనేందుకు అనుమతి పత్రాలను వెంటబెట్టుకొని ప్రజలు సచివాలయానికి వచ్చి నిరీక్షిస్తుంటారు. అవకాశం రాగానే మంత్రులు, అధికారులను కలిసి తమ గోడు......

TSRTC సమ్మె: నాడు డిస్మిస్.. నేడు డిస్కషన్ - చర్చల ద్వారా పరిష్కారానికి మార్గం!

TSRTC సమ్మె: నాడు డిస్మిస్.. నేడు డిస్కషన్ - చర్చల ద్వారా పరిష్కారానికి మార్గం!

'చర్చలు' శక్తివంతమైన ఆయుధం. సమస్య ఎంత జటిలమైనా, పట్టింపులకు పోకుండా ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.

మరో సకల జనుల సమ్మెగా మారుస్తాం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న

మరో సకల జనుల సమ్మెగా మారుస్తాం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న

ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కవిత

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కవిత

ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం సభలు పెట్టాయంటూ కవిత మండిపడ్డారు. ప్రతిపక్షం ఉట్టికథలు చెబితే.. ప్రభుత్వం పిట్టకథలు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు.

సమ్మె చేస్తున్నాం.. డిమాండ్లను పరిష్కరించాల్సిందే: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

సమ్మె చేస్తున్నాం.. డిమాండ్లను పరిష్కరించాల్సిందే: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని.. కనీసం సమ్మె నివారణ చర్యలూ చేపట్టలేదని వ్యాఖ్యానించారు.

22 నుంచి సమ్మె

22 నుంచి సమ్మె

టీజీఎస్ఆర్టీసీలో మరో సారి సమ్మె సైరన్‌ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇచ్చిన హామీల అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని....

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.

బస్సులో బ్రష్ చేసింది.. అడిగితే ఏమందంటే..

బస్సులో బ్రష్ చేసింది.. అడిగితే ఏమందంటే..

ఓ మహిళ.. నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు వైపు నుండి అచ్చంపేటకు వెళ్లడానికి ఉదయమే బస్సు ఎక్కింది. ఇందులో ఎలాంటి విచిత్రం లేకున్నా కూడా.. ఆమె బస్ ఎక్కిన విధానమే అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..

TGSRTC: బస్సు ఆపలేదని పొట్టు పొట్టు కొట్టారు.. ఎక్కడంటే..

TGSRTC: బస్సు ఆపలేదని పొట్టు పొట్టు కొట్టారు.. ఎక్కడంటే..

ఫ్రీ బస్సు పథకంతో ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో.. ఆర్టీసీ సిబ్బందిని అంతకు మించి ఇబ్బందులకు గురి చేస్తోందనే చెప్పాలి. ఫ్రీ బస్సు స్కీమ్ పుణ్యమా అని బస్సుల్లో సామర్థ్యానికి మించి ఎక్కేస్తున్నారు జనాలు. వొద్దు బాబోయ్..

తాజా వార్తలు

మరిన్ని చదవండి