Home » TSPSC
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Paper Leakage) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంపై
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.
TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్,
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) సీడీపీవో (CDPO), ఈవో ఎగ్జామ్స్ (EO Exams)పై హైకోర్టు (High Court)లో సోమవారం విచారణ జరిగింది.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) సీడీపీవో (CDPO), గ్రేడ్ 1 (Grade 1) సూపర్వైజర్ (Supervisor) నియామక పరీక్షలపై హైకోర్టు (High Court)లో పిటిషన్ (Petition) వేశారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసు (TSPSC Paper Leak) లో తవ్విన కొద్దీ లీకేజీలు బయటికి వస్తున్నాయి. తాజాగా.. డీఏవో (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) ప్రశ్నపత్రం కూడా లీకయి.. ఇతరుల చేతికి అందినట్లు
తెలంగాణలో (Telangana) ప్రకంపనలు రేపిన వరుస పేపర్ లీకేజీల (TS Paper Leaks) వ్యవహారాలను అరికట్టడంలో బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) సక్సెస్ అయ్యిందా..? టీఎస్పీఎస్సీ పేపర్లు మొదలుకుని నిన్న, మొన్నటి టెన్త్ పేపర్ల లీకేజీల వరకూ..
టీఎస్పీఎస్సీ (TSPSC )పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాయి లౌకిక్, సుష్మితను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీలోని నిందితులు ఇచ్చిన
టీఎస్పీఎస్సీ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నుంచి 300 మందికి పైగా హాజరయ్యారు. ఈ కేటీఆర్ పీఏ (KTR PA) స్వగ్రామమైన పోతారం కూడా ఈ మండలంలోనే ఉంది.
గ్రూప్ వన్ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఇళ్లల్లోకి వెళ్లి సోదాలు చేస్తున్నారు.