Home » TSPSC
టీఎస్పీఎస్పీ (TSPSC) సభ్యుడు లింగారెడ్డి సిట్ విచారణ ముగిసింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) కేసులో కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి (Janardhan Reddy) సహా ఉన్నతాధికారులను
టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసే యోచనలో ఈడీ అధికారులున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైటర్లు వేశారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) సభ్యుడు లింగారెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ( TSPSC) దొంగలు, దోపిడీదారులకు అడ్డాగా మారిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనిపై పోరు ఉధృతం చేయాలని టీపీసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC paper leak)లో.. సిట్ దర్యాప్తులో తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు ఏకంగా మాస్టర్ ప్రశ్నపత్రాలనే లీక్ చేసినట్లు
టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 6 రకాల పరీక్షలకు చెందిన 15 క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు సిట్ గుర్తించింది.