• Home » TS Assembly Elections

TS Assembly Elections

Narsa Reddy : ఎన్నికల్లో సింపతి కోసం కేసీఆర్, హరీశ్‌రావు కత్తి దాడికి కుట్ర చేస్తున్నారు

Narsa Reddy : ఎన్నికల్లో సింపతి కోసం కేసీఆర్, హరీశ్‌రావు కత్తి దాడికి కుట్ర చేస్తున్నారు

కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అంటూ సీఎం కేసీఆర్ ( CM KCR ) , బీఆర్ఎస్ నేతలు పేపర్ ప్రకటనలు చేస్తున్నారని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రక్త చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదని నర్సారెడ్డి చెప్పారు.

TS ELECTION : హైదారాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తల దాడి

TS ELECTION : హైదారాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తల దాడి

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంజుమ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈరోజు మురాద్‌నగర్‌లో ఎలక్షన్ పోలింగ్ రోజు ఏజెంట్స్ కోసం వెతుకుతున్న క్రమంలో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

CEO Vikasraj : రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది

CEO Vikasraj : రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది

ఎన్నికల ప్రచార సమయం నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు.

Thummala:  తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలి

Thummala: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలి

తెలంగాణలో కాంగ్రెస్ ( Congress ) గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala NageswaraRao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ( Jagdeeswar Gowd ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Anil Eravathri: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే కేసీఆర్ గెలిచి ఏం చేస్తారు

Anil Eravathri: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే కేసీఆర్ గెలిచి ఏం చేస్తారు

లంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ( CM KCR ) గెలిచి ఏం చేస్తారని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ( Anil Eravathri ) ప్రశ్నించారు. సోమవారం నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Amit Shah: కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారు

Amit Shah: కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారు

కాంగ్రెస్‌ ( Congress ) పార్టీతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుమ్మక్కయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) వ్యాఖ్యానించారు.

TS POLLS: సీఈఓ వికాస్‌రాజ్‌ని కలిసిన తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

TS POLLS: సీఈఓ వికాస్‌రాజ్‌ని కలిసిన తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

సీఈఓ వికాస్‌రాజ్‌ ( CEO Vikasraj ) ని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. సోమవారం నాడు వికాస్‌రాజ్‌ని కలిసిన వారిలో ఎస్టీయూ ప్రెసిడెంట్ సదానందంగౌడ్ , పీఆర్టీయూ తెలంగాణ ప్రెసిడెంట్ చెన్నయ్య తదితరులు ఉన్నారు.

CM KCR: కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. టీ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు..?

CM KCR: కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. టీ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy ) సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రశ్నించారు. సోమవారం నాడు జోగిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

‘ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ నాలుగు రోజులు మాత్రమే ఆపగలుగుతారు.

TS Congress: 52 స్థానాల్లో రాత మారితేనే..!

TS Congress: 52 స్థానాల్లో రాత మారితేనే..!

గ్రామగ్రామానా పార్టీకి నిర్మాణం ఉంది. సంప్రదాయ ఓటుబ్యాంకూ ఉంది. దశాబ్దాలుగా పార్టీయే ప్రాణంగా పనిచేస్తున్న కార్యకర్తలు, శ్రేణులకు కొదవ లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి